చేవెళ్ల టౌన్ : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి గాయాలైన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్ జెం�
యాచారం : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన వెంకటయ్య (45) అనే �
దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�
చండ్రుగొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చండ్రుగొండమండలంలో చోటు చేసుకుంది. బెండాలపాడు గ్రామానికి చెందిన కుంజా సురేష్(25) గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వైష్ణవి అనే వివాహిత ఇంట్లో కరెంట్ హీటర్ పెడుతుండగా విద్యుత్ఘాతానికి గు�
పెద్దపెల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో గురువారం ఉదయం విషాద సంఘటన చోటుచేసుకుంది. 33/11 కేవీ విద్యుత్ వైరు తెగి కింద పడడంతో షాక్కు గురై ఆరు బర్రెలు మృతిచెందాయి. పలువురి గ్రామస్త�
హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాచిగూడ పరిధి బద్వేలు రైల్వేస్టేషన్లో ప్రవీణ్(19) అనే యువకుడు గూడ్స్ రైలు ట్యాంకర్ నుం�
రాజన్న సిరిసిల్ల : ఎండుగడ్డిని తీసుకువెళ్తున్న ఓ ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ తగలడంతో అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కోత్తూర్ల�