కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.
Patwari Gajendra: మధ్యప్రదేశ్లో ఓ పట్వారి లంచం తీసుకున్న సొమ్మును మింగేశాడు. 500 నోట్లకు చెందిన 5వేల లంచాన్ని నమిలేశాడు. పోలీసుల్ని చూసిన అతను ఆ పని చేశాడు. కట్ని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కేదార్నాథ్ దేవాలయం ఆవరణలో ఫొటోలు, వీడియోలు దిగటం నిషిద్ధం. అలాంటిది గర్భగుడిలోకి అడుగుపెట్టిన ఓ మహిళ శివలింగంపై నోట్లు చల్లుతూ వీడియో దిగటం, ఆలయ పూజారి సమక్షంలో ఇదంతా చేస్తూ.. వీడియో చిత్రీకరించటంపై స�
Kedarnath Temple | ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో వెలసిన కేదార్ నాథ్ (Kedarnath) ధామ్ ఎంతో పవిత్రమైనది. గత కొన్ని రోజులుగా కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవిత్ర కేదార్ న
సుమారు రూ. 88 వేల కోట్ల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు భారత దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరకుండా మాయమైనట్టు వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్బీఐ మౌనం వీడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ముద్రణాలయంలో ప్రింటయిన ప్రతి న�
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేర దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. ‘నల్లధనాన్ని వెలికితీసి దేశంలోని ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తాం’ అని కల్లబొల్లి మాటలు చెప్పి అ
మళ్లీ అదే నిర్ణయం.. ఈసారి రూ.2వేల నోటుకు ఎసరొచ్చింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ పేరుతో చలామణిలో ప్రస్తుతమున్న పెద్ద నోటుకు భారతీయ రిజర్వు బ్యాంక్ బైబై చెప్పేసింది.
Currency Notes in Drain | మురికి కాలువలో డబ్బుల కట్టలున్న సంచులను స్థానికులు గమనించారు. వారు ఆ కాలువలోకి దిగి వాటిని తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మరి కొందరు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ కాలువ వద్దకు వచ్చారు. వారంతా ఆ కాలు�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ము ద్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్
Viral Video | తండ్రి అయిన ఒక వ్యక్తి తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. నవజాత శిశువుపై వంద అమెరికన్ డాలర్ల నోట్ల వర్షం కురిపించాడు. ఆ పసిబాలుడ్ని ఆ కరెన్సీ నోట్లతో కప్పివేశాడు. తన �
రెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటో ముద్రించాలని, దీనిపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్�
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబే దర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశుర