మళ్లీ అదే నిర్ణయం.. ఈసారి రూ.2వేల నోటుకు ఎసరొచ్చింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ పేరుతో చలామణిలో ప్రస్తుతమున్న పెద్ద నోటుకు భారతీయ రిజర్వు బ్యాంక్ బైబై చెప్పేసింది.
Currency Notes in Drain | మురికి కాలువలో డబ్బుల కట్టలున్న సంచులను స్థానికులు గమనించారు. వారు ఆ కాలువలోకి దిగి వాటిని తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మరి కొందరు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ కాలువ వద్దకు వచ్చారు. వారంతా ఆ కాలు�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ము ద్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్
Viral Video | తండ్రి అయిన ఒక వ్యక్తి తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. నవజాత శిశువుపై వంద అమెరికన్ డాలర్ల నోట్ల వర్షం కురిపించాడు. ఆ పసిబాలుడ్ని ఆ కరెన్సీ నోట్లతో కప్పివేశాడు. తన �
రెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటో ముద్రించాలని, దీనిపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్�
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కరెన్సీపై అంబే దర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశుర
US dollars in books: అమెరికా కరెన్సీ నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఇద్దరు విదేశీయుల్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 90 వేల డాలర్లను సీజ్ చేశారు.
నోట్ల రద్దు తర్వాతే నోట్ల చలామణి డబుల్ అయ్యిందని పార్లమెంట్లో కేంద్రం ఒప్పుకొన్నది. ప్రస్తుతం చలామణి అయ్యే నోట్ల విలువ 2016 కంటే రెట్టింపు అని సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ�
కరెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటోను ముద్రించాలని, ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ సీఎం కేసీఆర్కు వినతిపత్
కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేశుడి చిత్రాలను ప్రింట్ చేయాలన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖతో మరోసారి కరెన్సీ నోట్లపై ఫొటో చర్చ మొదలైంది.
Arvind Kejriwal:కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీజీ ఫోటోలను ఆర్బీఐ ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నోట్లపై ఇక నుంచి గణేశుడు, లక్ష్మీదేవి ఫోటోలను కూడా ముద్రించాలని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవ�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు