Police suspended | లంచంగా రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
రూ.5 వందల నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై (Currency Notes) హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రిం
Viral Video: ఓ శునకం 4వేల డాలర్ల కరెన్సీ నోట్లను నమిలేసింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. డబ్బుతో ఉన్న ఎన్విలాప్ను కిచెన్లో పెట్టిన యజమాని అనుకోని రీతిలో షాక్ అయ్యాడు. ఫెన్సింగ్ ప�
Groom's Garland Of Currency Notes | కరెన్సీ నోట్లతో తయారు చేసిన అతి పెద్ద దండను ఒక వరుడు మెడలో ధరించాడు. (Groom's Garland Of Currency Notes ) మేడ మీద గోడపై అతడు నిల్చొని ఉండగా, మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ పైనుంచి కింద వరకు పరిచి ఉంది. ఈ వీడియో క్లిప్ స
ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వి�
దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీక�
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.
Patwari Gajendra: మధ్యప్రదేశ్లో ఓ పట్వారి లంచం తీసుకున్న సొమ్మును మింగేశాడు. 500 నోట్లకు చెందిన 5వేల లంచాన్ని నమిలేశాడు. పోలీసుల్ని చూసిన అతను ఆ పని చేశాడు. కట్ని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కేదార్నాథ్ దేవాలయం ఆవరణలో ఫొటోలు, వీడియోలు దిగటం నిషిద్ధం. అలాంటిది గర్భగుడిలోకి అడుగుపెట్టిన ఓ మహిళ శివలింగంపై నోట్లు చల్లుతూ వీడియో దిగటం, ఆలయ పూజారి సమక్షంలో ఇదంతా చేస్తూ.. వీడియో చిత్రీకరించటంపై స�
Kedarnath Temple | ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో వెలసిన కేదార్ నాథ్ (Kedarnath) ధామ్ ఎంతో పవిత్రమైనది. గత కొన్ని రోజులుగా కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవిత్ర కేదార్ న
సుమారు రూ. 88 వేల కోట్ల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు భారత దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరకుండా మాయమైనట్టు వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్బీఐ మౌనం వీడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ముద్రణాలయంలో ప్రింటయిన ప్రతి న�