కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ సీఏపీఎస్ఎస్(కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు పరశురామ్ నేతృత్�
మూసీ పునరుజ్జీవం పేరు తో ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్ర హం గాంధీ కోసం కాదని, గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోట్ల కోసమని బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి శనివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. అందుకోసమే 13న హోటల్ తాజ్�
Plane Crash | బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్తు్న్న సైనిక విమానం రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో15 మంది ప్రాణాలు కోల్పోయారని అధి
రూపాయి గింగిరాలు కొడుతున్నది. డాలర్తో పోలిస్తే మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరువైంది. లోహ దిగుమతిదారుల నుంచి డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురయైంది.
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురాం కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాల
అనుమతి పత్రాలు ఏవీ లేకున్నా అధికారులకు కావాల్సిన కరెన్సీ నోట్లు ఇస్తే చాలు అన్ని అనుమతులూ ఇంటికే వస్తాయని జిల్లా మత్స్య శాఖ అధికారులు మరోసారి రుజువు చేశారు. జిల్లా మత్స్య శాఖ అధికారులు, సిబ్బంది దరఖాస్త
Navratri celebrations | దసరా నవరాత్రి ఉత్సవాలు మహబూబ్నగర్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారం లో భక్తులకు దర్శనమిచ్చారు.
Navaratri Celebrations | భక్తుల కొంగుబంగారం, కోరిన కోరికలు తీర్చే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
Fake Currency Notes | 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డినామినేషన్లకు చెందిన 2.17 లక్షలకు పైగా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు. ఇందులో 1.17 లక్షలకుపైగా కొత్త రూ.500 నకిలీ నోట్లు ఉన్నాయి.
చెన్నూర్ నియోజకవర్గంలో “ఖద్దరు బట్టలు.. కరెన్సీ నోట్లు” ఉన్న వారికే రాష్ట్ర మంత్రి వివేక్ వెంటకస్వామి విలువ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఎన్ఎస్యూఐ నాయకులు ఆరోపించార�
పరీక్షల్లో పాసయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే పరీక్ష హాల్కు వెళ్లి.. సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, తోచిందేదో రాసి ఆన్సర్ �
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీనోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బుధవారం వందలాది కళాకారులు ధూంధాం నిర్వహించారు. కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షు�
కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సాధన సమితి జాతీయ సలహాదారుడు , ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తమ ఆ
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధూంధాం నిర్వహించనున్నట్టు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్ తెలిపారు.
ఒక పెద్ద టేబుల్.. దానిపై పరచి ఉన్న వేలాది కరెన్సీ నోట్లు.. కొంతమంది ఉద్యోగులు వేగంగా వాటిని కట్టకట్టి లెక్కపెడుతున్నారు. ఒకరిని మించి మరొకరు వేగంగా నోట్లను లెక్కిస్తున్నారు. ఇదంతా ఉద్యోగుల విధి నిర్వహణల�