వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. మరోపక్క రోజురోజుకూ భూగర్భజల మట్టం పాతాళానికి పడిపోతున్నది.
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా పంటల సాగు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం వరినాట్లు జోరందుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 90,495 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, ఈసార
పోచారం ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందేలా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. పోచారం ప్రాజెక్టు వద్ద యాసంగి పంటల కోసం గురువారం నీటిని
ఈసారి యాసంగికి సాగునీటి తిప్పలు తప్పేటట్టులేవు. సరైన వర్షాలు కురువకపోవడంతో ఎన్నడూ లేనివిధంగా ఏడాది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతులెవరూ పంటలను సాగు చేసే సాహసం చేయడంలేదు.
యాసంగి పంటకు సాగు నీరు విడుదల చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నీటి సరఫ రాపై ఈఎన్సీ వెంకటేశ్వర
అభివృద్ధి కావాలంటే నిధులు వెచ్చించాలి. రంగం ఏదైనా సరే లాభదాయకంగా మారాలన్నా.. దానిని నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఒక కొడుకును విద్యావంతుడిని చేయాలంటే అతని చ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ �
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ఆయా పంటల సాగుకు అవసరమైన నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ సిద్ధంగా ఉంది. ఏటా ఈ సమయంలో రైతాంగం ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నది.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో పెద్దఎత్తున ధాన్యం రైతుల చేతికొచ్చింది.
పుష్కలమైన సాగు నీటితో తెలంగాణ పల్లె పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. స్వరాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు సంతరించుకోవడంతో ప్రతిపల్లె ఒక వ్యాపార కూడలిగా మారుతున్నది.
ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగపై నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు నీరు రైతుల పంటపొలాల్లోకి చేరుకుంటున్నది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా, అ
గతేడాది భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2022, జూలై 12వ తేదీన ఎన్నడూ లేనివిధంగా సామర్థ్యానికి మించి, ప్రవాహం రావడంతో ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి నెలకొన్నది.