ఆరునూరైనా మార్కండేయ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని శాయిన్పల్లి వద్ద చేపడుతున్న రిజర్వాయర్ పనులను కుర్చీ వేస
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.