ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చౌటుప్పల మండలం మందళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో స�
సాగునీటి సమస్య అంశాన్ని బీఆర్ఎస్ బలంగా ముందుకు తీసుకురావటం ఒకవైపు గ్రామీణ తెలంగాణ దృష్టిని ఆకర్షిస్తుండగా, మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ స్థితిలోకి నెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్త�
పదేండ్ల తరువాత మళ్లీ పాతరోజులు వచ్చాయి. సాగునీటికి గడ్డుకాలం వచ్చింది. గలగల పారాల్సిన కాల్వలన్నీ నెర్రెలు పారాయి. కాల్వల్లో ఇంకిన నీళ్లన్నీ కర్షకుల కన్నీైళ్లె పారుతున్నాయి. ఎండిన పొలాన్ని చూసి రైతుల గు�
చెరువులు, కుంటల కింద యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటితో నారు పోసిన నాటి నుంచి పంట ఏపుగా వచ్చే వరకు నెట్టుకొచ్చిన రైతులు ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీరు అడుగంటడంతో పంటను చూస
సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. దామెర మండలం పులుకుర్తి, పసరగొండ గ్రామాల రైతులు సోమవారం ల్యాదెళ్ల, ఆరెపల్లి ఎస్సారెస్పీ డీబీఎం-31 వద్ద ఆందోళనకు దిగారు. అందక చివరి ఆయకట్టులోని మక్కజొన్న పంట ఎండిపోతోంద
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఇబ్బందులతో పంట పొలాలకు నీరులేక నారుమడులు ఎండిపోతున్నాయని, రైతులు నీటిని ట్యాంకర్లతో తెచ్చి పంటలు కాపా డుకొనే పరిస్థితి ఏర్పడిందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక
నలుగురి ఆకలి తీర్చే రైతన్న ఇప్పుడు దిగాలు పడ్డాడు. సాగునీరు అందక, పంటలను కాపాడుకోలేక విలవిలలాడుతున్నాడు. వేసవి ఆరంభం కాక ముందే వాగులు, బావులు, బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి.
కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు మాని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. ఆ ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలో మొదట �
మంథని ప్రాంతంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిషరించాలనేది తన తండ్రి శ్రీపాదరావు లక్ష్యమని, ఆ మేరకు తాను కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి. పక్కనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాక అన్నదాతలు గోస పడుతున్నారు.
చాలాకాలం తర్వాత రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒట్టిపోయిన నీటి వనరులు.. కరెంట్ కోతలు.. బీటలు వారుతున్న పొలాలు.. రైతాంగానికి పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి.
నారాయణపూర్ రిజర్వాయర్ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆరా తీశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ సమీప�
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టి.సాగర్ కోరారు.