Siddipet | సిద్దిపేట : రైతుల సాగు కోసం(Cultivation water) తక్షణమే ప్రభుత్వం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ల ద్వారా ఒక్కో టీఎంసీ చోప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి నీటిని విడుదల చేయాలి. లేని పక్షంలో వచ్చే నెల 2 లేదా 3న రాజీ�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రధాన సాగునీటి వనరులు ఉన్నా.. రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేదు. కోట్లాది రూపాయలతో మండలంలోని అమీరాబాద్లో ఎత్తిపోతల పథకం, చినిగేపల్లి శివారులోని పెద్ద చెరువు నిర్మించి�
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదు. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకానికి
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐఎస్)భాగమైన గుడిపల్లి గట్టు బ్యాలెన్సిం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రానున్నది. ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్లను సందర్శించనున్నది. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ప�
తాగు, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాల కోసం కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలని ఏపీ సర్కారు వాదిస్తున్నది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేసింది. వరద జలాల �
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్
సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. సదర్మాట్ నీటిని విడుదల చేయాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోక పోవడంతో గురువారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్-మంచిర�
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం అబ్బాపూర్, జూలపల్లి రైతులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దిష్టి
అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారంలో లేకున్నా వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రైతులు సాగునీటి
కాంగ్రెస్, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. కాజీపేట మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగా�