‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెక్కింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని పెద్దపల్లి లోక్స�
Vinod Kumar | కాపర్ డ్యామ్ కట్టకపోవడం వల్లే 5వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి( CM Revanth Reddy) పాలనా వైఫల్యమే కారణమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్(Vinod Kumar) ఆరోపించారు.
పది సంవత్సరాలు పండుగ వాతావరణంలో వ్యవసాయం చేసిన రైతులు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సాగు నీరు లేక అరగోస పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రాజయ్య అనే రైతు వేసిన �
మండలంలో రోజురోజుకూ కరువు, కాటకాలు అలుముకుంటున్నాయి. పదేండ్లుగా చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకి రైతుల కళ్లల్లో ఆనందడోలికలు నింపాయి. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో పంటలకు సరిపడా నీరు అందింది.
రైతులకు సాగునీళ్లు ఇవ్వని కాంగ్రెస్కు, మతం పేరుతో ప్రజల మధ్యన విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
పార్టీలో చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్లు ఎత్తడం కాదు, ముందు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తి సాగు నీరు ఇచ్చి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ�
సాగు నీరు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, దాంతో చేతికొచ్చిన వరి పంటలు ఎండిపోయాయని -మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కృషి ఫలించింది. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని బల్వంతాపూర్-మల్లాయిపల్లి శివారులో 4 ఎల్ డిస్ట్రిబ్యూషన్ ఉపకాల్వల నుంచి ఆయన సాగునీరు వి�
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలు చేతికందే సమయంలో సాగునీరు లేకపోయింది. దీంతో చేసేది లేక రైతు లు పంటలను బీళ్లు పెట్టడం.. పశువులకు వదిలేయడం చేస్తున్నారు. మక్తల్కు చెందిన రైతు లక్ష్మీకాంత్రెడ్డి యాసంగి�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలం గా పంటలకు సాగునీరందక ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయిన తరుణంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.