సాగునీటి కోసం కథలాపూర్ మండల రైతులు రోడ్డెక్కారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది మండల కేంద్రానికి తరలివచ్చారు. కోరుట్ల-వేములవాడ రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. బీమారం మండలం మన్నె�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మరో ప్రాజెక్టు పరిధిలోని రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఉత్తర తెలంగాణ వరదాయినిలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్వహణాలోపంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు
కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి గలగలా పారుతూ పరవళ్లు తొక్కుతూ జలాలు కర్ణాటక వైపు వృథాగా తరలిపోతుండడంతో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి రైతులు నిరాశకు లోనవుతున్నారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ �
సాగర్ జలాలు వచ్చి చేరడంతో పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. జిల్లా సరిహద్దు నాయకన్గూడెం సమీపంలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం రంగుల బ్రిడ్జి వద్ద ఇటీవల పడిన గండిని పరిశీలించిన రాష్ట�
Adilabad | వ్యవసాయానికి సాగు నీరు(Cultivation water) అందించాలని రైతులు రోడ్డుకు కట్టెలు అడ్డుగా పెట్టి నిరసన(Farmers concern) తెలిపారు. రైతుల ఆందోళనతో దెబ్బకు దిగివచ్చిన అధికారులు నీటిని విడుదుల చేశారు.
సాగు నీటి గోస తీర్చడానికి అపర భగీరథుడు కేసీఆర్ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ ఈ ఏడాది 18.90 టీఎంసీలకు చేరుకుంది. గతేడాది 16.20 టీఎంసీల నీటిని నింపగా ఈసారి 18.90 టీఎంసీల వరకు నీటిని నింపా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును 2026, ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని, సాగునీరు అందించి రైతులకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్ల�
రైతు సంక్షేమమే ధ్యేయం గా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. బుధవారం శ్రీరంగాపురంలోని రంగసముద్రం బ్యా లెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంత్రి సాగునీటి �
వేలాది ఎకరాలకు సాగునీరందించే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు కింద ఉన్న నాలుగు ప్రధాన కాల్వలు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. దీంతో తమకు నీరందేదెలా అని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్
తిరుమలాయపాలెం మండలంలోని ఎస్సారెస్పీ కాలువలు చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవిని తలపిస్తున్నాయి. దట్టమైన చెట్లతో నిండిపోయి నీరు ముందుకుపారని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ కాల్వల్
నెల రోజులపాటు సమృద్ధిగా వర్షాలు కురిసినా వాటిని ఒడిసిపట్టడంలో అధికారులు, సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కాల్వల కింది సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఎత్తిపోతల పథకాలపై ఆధారపడిన రైతులు అయోమయానికి గు
మూడు నెలల్లో రూ.75 కోట్లతో పూర్తి చేసిన రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఈ నెల 15 నుంచి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైరా నియోజకవర్గ అభివృద్ధిలో భాగం�
మూడు రోజులుగా కురుస్తున్న వర్షం పంటలకు ఊపిరి పోసింది. ఈ సీజన్లోనే ఇవి భారీ వానలు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెట్ట, వాణిజ్య పంటలకు ప్రాణం వచ్చింది. తొలకరి పలకరించగానే ఎప్పటిలాగే రైతులు పంటలు వేశా�