కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా పథకం జాడేలేదు. ఇప్పటికే వానకాలంలో పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఈ రబీ సీజన్లోనైనా ఇస్తుందా..? లేదా..? అనే ఆందోళన అన్నదాతలను వ�
సాగు కోసం పెట్టిన పెట్టుబడిరాక, మరోపక్క రైతుభరోసా అందక అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఇద్దరు యువ రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్, వరంగల్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తే లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యావసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. రెడ్లవాడలో కుప్పల బాలరాజు వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం యంత్రాలతో వరినాట్లు వేసే విధానంపై రై�
వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులంతా ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇలాగే సాగు చేస్తే భూమిలోని సారం తగ్గి.. క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. రైతులు ఈ విధానానికి స్వస్తి పలికి ప�
వానకాలం పంటల సాగు ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో �
వానకాలం సీజన్లో పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులతో గురువారం సమావేశాలు ఏర్పాటు చేసి విత్తనాల �
కొద్ది రోజుల క్రితం వరకు రూ.50లోపే ఉన్న కేజీ పచ్చిమిర్చి ధర.. పక్షం రోజులుగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.200కు చేరింది. దీంతో పచ్చిమిచ్చి కొనాలంటే కాదు.. ఆ పేరు వింటే
ఖమ్మం జిల్లా రైతాంగం ఈ ఏడాది యాసంగిలో అతితక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇంత తక్కువ సాగుకావడం జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో స్థానిక హోల్సేల్ కూరగాయల వ్యాపారులు అన్నిరకాల కూరగాయ�
వాతావరణ అనుకూల, మేలైన రకాలను మాత్రమే ఎంచుకొని పంటలు సాగు చేయాలని ఉత్తర తెలంగాణ మండల రైతులకు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పీ రఘురాంరెడ్డి సూచించారు.
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విత్తన కంపెనీలు మాయమాటలు చెప్పి కొత్త విత్తనాలను అంటగడుతున్నాయి. తీరా పంటలు సాగు చేసిన అన్నదాతకు నాణ్యమైన పంటలు చేతికి రాక గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి జిల్లాలో గిరిజన రైతులు యాసంగి పంటలు సాగు చేస్తున్న దృష్ట్యా వారికి విద్యుత్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు.
గతేడాది మాదిరిగానే సాగునీరందుతుందని ఆశించిన ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడుపల్లి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. సాగునీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ఎక్కడికక్కడ పొలాలు నెర్రెలు బారి, పొట్ట దశలో �
చెరువులు, కుంటల కింద యాసంగి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటితో నారు పోసిన నాటి నుంచి పంట ఏపుగా వచ్చే వరకు నెట్టుకొచ్చిన రైతులు ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీరు అడుగంటడంతో పంటను చూస