రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న కూరగాయల కొరతను తీర్చడం కోసం ఈ ఏడాది సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం, ఉద్యాన వర్సిటీ, ఉద�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మూడు వారాలు దాటినా ఇంకా డబ్బులు చెల్లించక పోవడంతో �
సన్న రకాల వరిసాగు ఇప్పుడు కష్టకాలంలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం పగబట్టినట్లు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నది. రోహిణి, మృగశిర కార్తెల్లో నార్లు పోసుకొని నెలలోపు నాట్లు వేసుకుంటే దిగుబడి బాగ�
కాలానుగుణంగా తకువ కాలంలో మంచి దిగుబడి వస్తున్న రకాలను కంపెనీలు మారెట్లోకి తీసుకురావడంతో సన్నాల సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా రెండు సీజన్లలోనూ సన్నా లు సాగు చేస్తే మంచి దిగుబడి వస్తున�
ఇందిరమ్మ పథకంలో వచ్చిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ గుట్రాజపల్లికి చెందిన రైతు కల్లేపల్లి గంగయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశార�
Tenant Farmers | తమకు యూరియా దొరుకదని, పంటలు అమ్ముకొనే పరిస్థితి లేదని కౌలు రైతులు ఆవేదన వ్యకంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 సెప్టెంబర్ 13న నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
Farmers Cultivation | వర్షాలు బాగా కురిస్తే వరినాట్లు వేయడంతోపాటు మొక్కజొన్న. ఇతర పంటలు వేయడానికి దుక్కులు సాగు చేసుకుంటున్నారు. బోరుబోవుల వద్ద నాట్లు వేయడానికి రైతులు ముందుకు రాగా.. బోరు బావులు లేని రైతులు మొక్కజొన్
వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో పనులు ముమ్మరం చేస్తారు. ఇప్పటికే వాన కాలం సాగుకు అనువైన రోహిణి కార్తె కూడా పూర్తి �
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 15.14 ఎకరాల భూముల సాగుకు దేవాదాయశాఖ జారీచేసిన లీజు నోటిఫికేషన్ అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించిం�
రైతులు మేలైన సాగు పద్ధతులను పాటించాలని, వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారాణి, జిల్లా కోఆర్డినేటర్ బీ హరికృష్ణ, ఆత్మా పీడీ చత్రు నాయక్, మనకొండూరు ఏడీఏ ఎన్ శ్రీధర�
తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాల మీద. కాకతీయుల కాలం నుండి హైదరాబాద్ రాష్ట్రం వరకు గొలుసుకట్టు చెరువులు, పలు ప్రాజెక్టులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ఆంధ్రప్రద�
ఆదిలాబాద్ జిల్లాలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో కష్టపడి పండించి న పంటను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింద�