వాతావరణం అనుకూలిస్తే.. వాణిజ్య పంటల్లో సిరులు కురిపించేది మిర్చి. వర్షాభావం.. చీడపీడలతో దిగుబడి రాక.. వచ్చిన పంటకు ధర లేక.. మార్కెట్లో అమ్ముకుంటే గిట్టుబాటు కాక.. సాగు ఖర్చులు కూడా కలిసిరాక రైతులు నష్టాలపా�
Dragon Fruit | సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చి పెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గు చూపాలన్నారు మెదక్ ఏడీఏ విజయనిర్మల, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి.
ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కోటగిరి మండల వ్యవసాధికారి టీ రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు- సస్య రక్షణ పై శుక్రవారం అవగాహన సదస్స
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ఈ సమయంలో రైతులకు యూ రియా అవసరమని రైతులకు అవసరమైన యూరి యా లేక రైతులు తల్లడిల్లుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
Drum Seeder | ఒక ఎకరం నాటు వేయడానికి సుమారు ఐదు వేల రూపాయల ఖర్చవుతుంది. ఈ సమస్యను నేరుగా విత్తుకునే విధానం ద్వారా పరిష్కరించవచ్చునని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున అన్నారు.
Cotton Crop | పత్తి, మొక్కజొన్న పంటలో అధికంగా నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా చిన్న కాల్వలు ఏర్పరచుకోవాలన్నారు ఏవో మోహన్. వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీ�
Sreegandham | ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాల్లో శ్రీగంధం ఒకటి. శ్రీ గంధం మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగర్బత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్ లలో ఎం
దశాబ్దాలపాటు పోడు భూములు సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజన, ఆదివాసీ రైతుల ఆకాంక్షలను కేసీఆర్ సర్కారు నెరవేర్చింది. దేశంలో మరే రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పోడ�
Cotton Crop | మనూరు మడల పరిధిలోని 2025-25 సంవత్సరానికిగాను పత్తి పంట 24500 ఎకరాలు, పెసర పంట 1200 ఎకరాలు, మినుములు 500 ఎకరాలు, కందులు 1500 ఎకరాలు, సోయా పంట 300 ఎకరాలు సాగు చేస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
Collector Rahul ra| | మెదక్ జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం కేటాయించగా, ఉద్యాన శాఖలో అధికారుల కొరత ఉన్నందున, గత 15 రోజుల క్రితం ప్రతీ ఏఈవో వారీగా 30 ఎకరాల చొప్పున లక్ష్యంగా కేటాయించడం జరిగిందన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్.
Oil Palm | రామగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రవీణ్ కుమార్, రామగుండం ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ ఫామ్
సర్కార్ నౌకరి రాలేదని దిగులు చెందలేదు..మరో ఉద్యోగంతో సరిపెట్టుకోలేదు. తనకున్న భూమిని నమ్ముకున్నాడు. ఇప్పుడు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతనే రంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏండ్ల యువరైతు మూడావత్ శక్రు�
మండలంలోని నార్లాపూర్లో గురువారం సాగు పనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారు లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన రైతులు శంకర్, సోనేరావుకు సంబం ధించి భూములు నార్లాపూర్ గ్రామ �
మెట్ట వరిసాగు ద్వారా తక్కువ ఖర్చుతో లాభాలు గడించవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మిర్యాలగూడ ఏరియా మేనేజర్ తారక్ సుబ్బుసింగ్ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో రెడ్డి