మట్టిని పొల్యూషన్ నుంచి ఎంత కాపాడితే.. ప్రకృతి మనకు అంత సహకరిస్తుందని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.నీరజా ప్రభాకర్ అన్నారు.
రాజకీయ రాక్షస క్రీడకు రైతన్న బలయ్యాడు. అధికార దాహం అన్నదాతకు ద్రోహం తలపెట్టింది. సాగు సాయానికి సంకటం వచ్చిపడింది. రైతుబంధు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఆగమేఘాల మీద ప్రకటించింది కాదు. ఏదో లబ్ధికోసం తెచ్చింది �
బీడు బారిన భూములు.. రైతు ఆత్మహత్యలు.. ఉపాధి కోసం వలసలు.. ఎండిపోయిన చెరువులు.. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ వ్యవసాయరంగానికి అత్యంత �
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి సజ్జ పంట ఉన్నదని ఇక్రిసాట్ పరిశోధనలో తేలింది. వేగంగా మారే వాతావరణ పరిస్థితుల్లోనూ సజ్జ పంట ద్వారా అధిక దిగుబడిలు సాధించవచ్చని పరిశోధకులు గుర్తించారు.
పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజనుల ఎన్నో ఏండ్ల కల నెరవేర్చిన రాష్ట్ర సర్కారు.. వాటిని సాగుకు యోగ్యంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈమేరకు సీఎం గిరివికాస్ పథకం కింద సదరు భూములకు విద్యుత్ సౌకర్యం, సాగు�
వానకాలం సీజన్ సాగు ముగింపు దశకు చేరుకున్నది. ఇప్పటికే పత్తి, కంది, ఇతర పంటల సాగు పూర్తి కాగా, వరి సాగు కొనసాగుతున్నది. మరో వారం పది రోజులపాటు వరినాట్లు పడే అవకాశం ఉంది.
తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని హేళన చేసిన వారికి చెంప పెట్టులా.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూర దృష్టి, విజనరీతో వేల కోట్లు ఖర్చు చేసి వ
రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెర�
ఈ సీజన్లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
ఈ వానాకాలం సీజన్లో వర్షాలు కురవడం ఆలస్యమైనప్పటికీ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాకు తరలివస్తున్న కాళేశ్వరం జలాలతో జిల్లాలో వానాకాలం పంటల సాగు జోరందుకున్నది.. సకాలంలో ఏమాత్రం వర్షా�
‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో మొన్నటి వరకు సాగు పనులు నెమ్మదించాయి. కొంత ఆలస్యమైనా సమృద్ధిగా వానలు పడుతుండటంతో సాగుపనులు మళ్లీ