IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వ�
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రా ష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అ మలుపై వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.
సీఎస్ రామకృష్ణారావుతో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా) ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ మేరకు ఇస్టా ఇండియా ప్రతినిధి కే కేశవులు ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సీఎస్ను మర్యాదపూర్వకంగా
రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మ�
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.
ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు పెట్టకుండా విధులకు ఏడాదిపాటు గైర్హాజరైతే ఉద్యోగం నుంచి తొలగించనున్నారు. సర్వీసు రూల్స్ సవరించారు.
రెండేండ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచలేదని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు నవీన్మిట్టల్, దాన కిశోర్కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం సీఎస్ కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
పరేడ్ గ్రౌండ్లో జనవరి 13 నుంచి 15 వరకు 7వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2025(kite festival) జరుగనున్నదని చీఫ్ సెక్రటీర రామకృష్ణారావు తెలిపారు.
సమాచార పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించిన ‘జెవెల్స్ ఆఫ్ అసఫ్ జాహీస్-ది గ్లోరీ ఆఫ్ వరంగల్' అనే పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం సచ