ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంచేశారు. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే నివేదికను తెప్పించి మరోసారి సమావేశ�
తెలంగాణ రైజింగ్-2047 విజన్లో భాగం గా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ కే రామకృష్ణారావు పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 4వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎల్అండ్టీ నుంచి 100 శాతం వాటాను సొంతం చేసుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నూతన బోర్డును ని�
గోదావరి పుషరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మంచ
Telangana DGP | రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి ఉద్యోగకాలం ముగియనుండగా, ఆయన స్థానంలో ఆనంద్ నియామకం కాన�
IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వ�
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రా ష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అ మలుపై వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.
సీఎస్ రామకృష్ణారావుతో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా) ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ మేరకు ఇస్టా ఇండియా ప్రతినిధి కే కేశవులు ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సీఎస్ను మర్యాదపూర్వకంగా
రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మ�
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.