కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన లక్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా ఏకపక్షమని తేలిపోయింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు వెల్లడించిన అనేక విషయాలు రిపోర్టులోని డొల్లతననాన�
వర్షాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నదని కేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచ�
న్యాయశాఖలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లకు అందించే అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయశాఖ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్రావు అనే వ్యక్తి శుక్�
నిరంతరం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
IAS Transfers | తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్�
ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సీఎస్ ఇటీవల ఆదేశించారు. ఈ ఆదేశాలు వచ్చి రెండు రోజులు కాకముందే రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండల కేంద్ర�
CS Ramakrishna Rao | బహిరంగ సభలు, సమావేశాల్లో హోదాను మరిచి వ్యవహరిస్తున్న ఐఏఎస్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ రామకృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు.