ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్
మూసీ నదిపై రూ.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతు�
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నూతన సీఎస్ రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో సీఎస్ను కలిసి శుభాకాంక్
‘కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ప్రాధాన్యంగా సాగునీటి అవసరాలు తీర్చడం.. ఫలితంగా పంటల దిగుబడులు పెరిగి రైతుల సంపద సృష్టి జరగాలన్నది ప్రధాన ఉద్దేశం. మలి ప్రాధాన్యంగా భూగర్భ జలాలు పెరిగి తాగునీటి అవసరాలు తీరడం.
ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం వేయకుండా ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను దృష్టి లో ఉంచుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార సూ చించారు.