వానలు, వరదకు పంటలు మునిగింది గోరంత అయితే, కాల్వలకు నీళ్లు రాక ఎండుతున్నవి కొండంత అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సాగర్ ఎడమ కాల్వకు గండ్లు పడి 14 రోజులు కావస్తున్నా నేటికీ పనులు ప్రారంభిం�
కాళేశ్వరం కాలువ పక్కన పొలాలున్న రైతులు మూడేండ్లుగా వరి సాగు పంట పండించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రైతులు సుమారు 100 ఎకరాల వరకు కాలువ పక్కన భూముల్లో వరి సాగు చేశారు.
ఒకపక్క కళ్లెదుట ఎన్ఎస్పీ కాలువ నిండా నీరు పారుతున్నా.. మరోపక్క తమ పంటలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనుబల్లి మండలంలోని తాళ్లపెంట ఎత్తిపోతల పథకం(టీఎస్ఐడీసీ) కింద పంటలు పండి
యాసంగిలో అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. ఎక్కడికక్కడ సాగునీరు లేక భూములు నెర్రెలు వారుతున్నాయి. పంటలు చేతికొచ్చే తరుణంలో ఎండిపోతున్నాయి. కమాన్పూర్ మండలంలో పరిస్థితి దయనీయంగా మారింది.
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. చెరువులు, బావుల్లో నీరు లేక తాగు, సాగునీటికి కష్టంగా మారింది. యాసంగిలో వేసిన వరి పంటలు చేతికందే దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి తాగునీటితోపాటు సాగునీటి అవసరాలు తీర్చేదే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ). హైదరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగు
సాగు నీరు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, దాంతో చేతికొచ్చిన వరి పంటలు ఎండిపోయాయని -మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల పంటలు ఎండిపోతున్నా... పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి
మండలంలోని బొల్లేపల్లి, మల్లారం, అయిటిపాముల, చెర్వుఅన్నారం గ్రామాల పరిధిలోని ఏఎమ్మార్పీ ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓ వైపు కాల్వకు నీటిని విడుదల చేయకపోవడం, మరో వైపు ఆయకట్టు పరిధిలో బ�
రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా నీళ్లు లేక ఎండిన పంట పొలాలు, తోటలు దర్శనమిస్తున్నాయని, పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్�
వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడి తలపడే పాత రోజులు మళ్లీ వచ్చాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయి కరువుతాండవిస్తున్నది.
భానుడి తాపానికి బోరుబావులు వట్టిపోయాయి. పంట పొలాలకు నీరు లేకపోవడంతో కొందరు రైతులు వరిపంటను పశువుల మేతకు వినియోగిస్తున్నారు. చిన్నశంకరంపేటకు చెందిన రైతు చాకలి నవీన్ తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్త�