రాష్ట్రంలో నిరుడు వానకాలంలో సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసీ, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఇక సాగునీటికి ఢోకా లేదని రైతాంగంలో ఆ�
రైతన్నకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో రోజురోజుకు కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి బోర్లు, బావులు మరోవైపు వట్టిపోవడంతో నీళ్లు లేక పొట్ట దశలో వరి పొలాలు ఎండి పోతున్నాయి. దిక�
సాగు నీళ్లు లేక సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇటీవల మద్దూరు మండలం నర్సాయపల్లి, కొమురవెల్లి మండలంలోని లెనిన్నగర్, కొమురవెల్లి మండల కేంద్రంలో వరిపంటలు ఎండిపోవడంతో పశువులకు వ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక దృశ్యాలు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం
ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొండపాక మండలంలో యాసంగి పంటలు ఎండిపోతున్నయని, ప్రభుత్వం వెంటనే తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలను పంపింగ్ చేసి సాగునీరు అందించాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్లలో ఆదివారం ఆయన రైతు బీమనబోయిన భిక్షంకు చ�
సాగునీటి వసతి లేక, భూగర్భ జలం జాడ లేక చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. చిట్యాల మండలంలో రైతులు 13,600 ఎకరాల్లో వరి సాగు చేయగా, 15శాతానికి పైగా ఎండిపోయినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయి.
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. జనవరి నెలలో సగటున 10 మీటర్ల కిందికి వెళ్లాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండకాలం పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. �
ఇక్కడ నెర్రెలు వారిన పొలంలో కనిపిస్తున్న వారు నూనావత్ సరోజ, కుటుంబసభ్యులు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువు తండాకు చెందిన సరోజ. తనకున్న మూడున్నర ఎకరాలలో బోరు బావి ఆధారంగా పొలం వేసింది. బీఆర్ఎస్ ప
Crops | యాసంగి వరిపంటకు సాగు నీటి కష్ణాలు మొదలయ్యాయి. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాలువలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. ఎండిన కాలువ తడవడం వరకే సరిపోతున్నది.
.. ఇక్కడ బోర్ వద్ద ఉన్న వ్యక్తి పేరు భూక్యా మోహన్. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా. గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన ఆయన అదే తండాలో నాలుగెకరాల భూమి కొన్నాడు. అప్పటి నుంచి అందులో కుటుంబ సభ్యులు వ్య
నేడు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై, ప్రజా నిర్బంధాలపై కవులు, కళాకారులు, మేధావులు స్పందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నేడు రాష్ట్రంలో సాగుతున్న అరాచక, ప్రజావ్యత�