‘పొలాలకు నీళ్లు లేక.. కరెంట్ రాక పంటలు ఎండుతున్నా కనిపించడం లేదా..? రైతులు గోస పడుతున్నా సీఎం రేవంత్రెడ్డికి పట్టదా?’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం చొప్పదండి మండలం మల్లన్నపల్ల
సాగు నీళ్లు లేక రైతు కన్నీరు పెడుతున్నాడు. వేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నాడు. పొట్టకు వచ్చిన వరి పంటకు నీళ్లు లేక పశువులకు వదిలేశాడు.
ఓవైపు నీళ్లు లేవు.. మరోవైపు లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించడానికి నకిరేకల్ మాజీ ఎమ్మె�
మహబూబ్నగర్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన కోయిల్సాగర్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 52,250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎడమ కాల్వ పరిధిలో 20 వేల పైచిలుకు ఆయకట్టు
ఈ ఏడు నీళ్లు రాక నాలుగెకరాల్లో వేసిన వరి ఎండిపోయింది. మహిళలకు ఉచి త ప్రయాణంతో రోజూ ఐదారొందలు సం పాదించే ఆటో బందైంది. ఇయ్యాళ బతకాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఏడేండ్లపాటు కేసీఆర్ ఇచ్చిన నీళ్లతో
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘రైతులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు’ అనే శీర్షికతో ఈ నెల 14న శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఎడిషన్లో కథ నం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి విద్యుత్తు శా�
సాగునీరు అందక సీఎం సొంత నియోజక వర్గంలో పంటలు ఎండుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట్ మండల పరిధిలోని కాకరవేణి ప్రాజెక్టులో నిండుగా నీరున్నప్పటికీ సాగునీరివ్వని పరిస్థితులు నెలకొన్నాయి.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల గ్రామా ల్లో సాగు నీరందక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకున్నది. చెరువులు ఎండిపోయి, బోర్లలో నీరు లేక వరి సాగు చేసిన రైతులు అవస్థలు పడుతున్నార�
Crops | సముద్రం తలాపున పెట్టుకొని చేప దూపకేడ్చినట్లుగా ఉంది మండలంలోని రైతుల పరిస్థితి. మండలం చుట్టూ రిజర్వాయర్లు ఉన్నా సాగునీరు లేక ఆందోళన చెందుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఆరుగాలం శ్రమించి అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టి, వరినాట్లు వేసిన రైతులు కళ్ల ముందే పొలాలు ఎండిపోతుండటంతో వారి గుండె చెరువవుతున్నది. జిల్లావ్యా�
Ranganayaka Sagar | రంగనాయక సాగర్ కెనాల్(Ranganayaka Sagar) నుంచి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలం మీదుగా కేసీఆర్ సర్కార్ చేపట్టిన కేఎల్ -6 కాల్వ పనులు నిలిచిపోయాయి.