చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి మెజార్టీ రైతులకు రుణమాఫీ వర్తింపజేయక పోవడం తగదని, రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్�
అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1,907 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ వర్తించకపోవడంతో కుమిలిపోతున్నారు.
రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాజేడులోని ఏపీజీవీబీకి శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాతలు రావడంతో బ్యాంకు అధికారులు గేట్లు మూసివేసి క్యూలో విడుతల వారీగా లోపలికి అనుమతించడంతో ఇ�
మెదక్ ఎమ్మెల్యే మైనంపలి రోహిత్ సొంతూరు చిన్నశంకరంపేట్ మండలం కొర్విపల్లిలో చాలామంది రైతులకు మూడో విడత రుణమాఫీ వర్తించకపోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది రైతుల పేర్లు మాఫీ జాబితాలో గల్లంత�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, రైతులకు ప్రకటించిన రుణమాఫీని అర్హులైన వారందరికి అమలుచేయాలని, రైతు భరోసాకు నిధులు విడుదల చేయాలని పలువురు వక్తలు
సంపూర్ణ రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రైతులతో కలిసి పోరుబాట పట్టింది. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి.. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ.. గురువారం గ్రేటర్వ్యాప్తంగా నిరసనలతో హోరె
‘ఆలేరు నియోజకవర్గంలో ఏ ఊరుకైనా వెళ్దాం.. దమ్ముంటే వంద శాతం రుణమాఫీ జరిగిందని రుజువు చెయ్' అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారా..? రైతు రుణమాఫీ కోసం చేస్తున్న ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిపై ఫోకస్ చేశారా..? కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారా
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలు
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన
రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి రైతులకు న్యాయం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆంక్షల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఉమ్మడి
రుణమాఫీతోపాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అమలు చేయిస్తామని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాం డ్ చేశారు. నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురు