ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ�
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విమర్శించారు. రైతులకు రూ.రెండు లక్షల రుణ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామాల్లో రుణమాఫీపై బహిరంగ చర్చ పెట్టాలని అం దోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సవాల్ విసిరారు. రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల సందర్భంగా రైతువేదికల్లో సంబురా�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పొంతనలేని మాట లు చెబుతూ రైతన్నలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
అర్హులందరికీ రుణ మాఫీ అవుతుందని, మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా జూలూరుపాడు మండలం చింతల్తండా గ
రైతులు రణం చేసిండ్రు...సంపూర్ణ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిండ్రు. అబద్ధాలు వద్దు..రుణమాఫీ ముద్దు...కొందరికి కాదు ..అందరికీ రుణమాఫీ చేయాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని, అప్పటివరకూ వదలిపెట్టేది లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశార�
ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు విలువ లేకుండా కొర్రీలు పెట్టి సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోగా, అబద్ధాలతో కాలం గడుపుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వ�
రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డాటా ఉన్నదని వెల్లడించారు.
అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ మాఫీ అవ్వక తీవ్ర అవస్థలు పడుతున్న రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. కొర్రీలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద�
రుణమాఫీ కథ నడుస్తూనే ఉన్నది. ఊరికో వ్యథ.. ఒడువని ముచ్చటలా సాగుతున్నది. కాంగ్రెస్ సర్కారు పాపం.. రైతులకు శాపంలా మారింది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేశామని ప్రభుత్వ పెద్దలు గొప్పలకు పోతు�
రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని రై తులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు అందరికీ రుణమాఫీ అని చెప్పి.. ఇప్పుడు కారణాలు చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.
బీఆర్ఎస్ మరోసారి పోరు బాటపట్టింది. రుణమాఫీ పేరిట ధోఖా ఇచ్చిన కాంగ్రెస్ సర్కారుపై కొట్లాటకు దిగుతున్నది. ఈ నెల 15వ తేదీలోగా ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, వేలాది మందికి ఎగనామంపెట్టడంపై
‘సారూ మాకు రుణమాఫీ రాలేదు.. మేం ఏడాది క్రితమే లక్షలోపు తీసుకున్నాం.. మా భార్య, కుమారుడు, నాపేరుతో రుణాలు తీసుకున్నాం. మాకు వస్తదా.. రాదా?’ అంటూ రైతన్నలు వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.