రుణమాఫీపై సర్కారు తీరుతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని అర్హతలున్నా మాకు రుణమాఫీ రాలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరేమో అప్పులు తెచ్చి వడ్డీ కట్టినా మాఫీ వర్తించకపోవడంతో లబోదిబోమంటున్నారు. �
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు షరతుల్లేని రుణమాఫీ, రూ.7500 చొప్పున రైతుభరోసా హామీలను వెంటనే అమలు చేయాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహాన్ని రేవంత్ ప్రభుత్వ�
‘కాంగ్రెస్ రూ. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామని మాట తప్పింది. అన్ని అర్హతలున్నా లేనిపోని సాకులు చెబుతూ తప్పించుకోవాలని చూస్తుంది. రుణమాఫీ ఎందుకు కాలేదని సార్లను అడిగితే.. తెల్లకాగితాలపై దరఖాస్తులు పెట్టు�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలో మొదటి విడుత 14,079 మంది రైతులకు రూ. 82.25 కోట్లు, రెండో విడుత 8851 మంది రైతులకు రూ.103.68 కోట్లు, మూడో విడుత 6753 మంది ర
మాగనూరు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘా ల్లో అధికారుల నిర్లక్ష్యంతో 51 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. రుణ వివరాలను సొసైటీ సి బ్బంది నమోదు చేయడం లో అలసత్వం వహించారు. దీంతో అన్ని అర్హతలున్నా అధికారుల నిర్లక�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజలతో పాటు ప్రతిపక్షాల బాధ్యత. తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ప్రతిప�
రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షల మారింది. రుణమాఫీ అందని వారు గ్రీవెన్స్ సెల్లను ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండాపోవడంతో రైతులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
రుణమాఫీ కానివారి కోసం గ్రీవెన్స్ అనేది కేవలం కాలయాపన కోసమేనంటూ రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడుత రుణమాఫీ జాబితా విడుదల నుంచి రైతులు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంతోపాటు ఏడీ కార�
ఆర్మూర్ ప్రాంత రైతాంగం మరోసారి కదం తొక్కింది. రేవంత్ సర్కారుకు ఉద్యమ సత్తా రుచి చూపింది. షరతుల్లేని రుణమాఫీ కోసం పోరాటాల గడ్డ ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ శనివారం నిర్వహించిన మహాధర్నా దిగ్విజ�
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. ఒకవైపు రైతు భరోసా రాక పెట్టుబడికి ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు పంట రుణం మాఫీ కాక ఆందోళనకు గురవుతున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్లోకి శనివా రం గోదావరి జలాలను విడుదల చేశారు. ఈనెల 22న చేర్యాల పట్టణంలో రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్�
‘రుణమాఫీ జరగని రైతులు వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వండి..అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు’ అంటూ సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటిదేమీ కనిప�
షరతులు లేని పంట రుణాల మాఫీ కోసం ఇందూరు రైతాంగం మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఎర్రజొన్నల ఉద్యమం తరహాలో మరోమారు రణభేరి మోగించింది. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షల్లేని రుణమాఫీ కోసం శనివారం ఆర్మూ
రేవంత్ సర్కారు అందరికీ రుణమాఫీ చేయక రైతులను అరిగోస పెడుతున్న తీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏ ఊరిలో చూసినా బ్యాంకుల వద్ద బారులు, సొసైటీలు, వ్యవసాయ కార్యాలయాల వద