రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తున్నది. అటు రుణమాఫీ చేయకుండా..ఇటు రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతల ఆత్మహత్యలకు సర్కారే కారణమవుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని రైతులు శుక్రవారం వరంగల్ జేపీఎన్ రోడ్లోని కెనరా బ్యాంకు ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు ఎలాంటి షరతులు
రూ.2లక్షల పంట రుణమా ఫీ అంటూ గొప్పగా ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకెందుకు కాలేదని పలువురు రైతులు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం ఇండియన్ బ్యాంకు వద్ద శనివారం నిరసన తెలిపారు. ఇప్పటి వరకు తమ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకాలేద
సంపూర్ణ రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేటలో శుక్రవారం 51 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆమె పంపిణీ
రూ.2లక్షల రుణమాఫీ అంటూ గొప్పగా ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మూడు విడుతలుగా బ్యాంకుల్లో పంట రుణాలున్న రైతులందరికీ రూ.2లక
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రూ.2 లక్షలలోపు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.లక్షలోపు, రెండో విడతలో రూ.లక్షన్నరలోపు ఉన్న రైతులకు పం�
Harish Rao | రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి చిట్చాట్ కాదు చీట్ చేస్తున్నారని విమర్శించారు. లేనివి ఉ�
రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,471 మందికి రూ.257.19కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో 22,915 మంది రైతులకు సంబంధించిన రూ.218.13 కోట్లను, మూడో విడుతలో 15,226 మంది రైతులకు రూ.185.40కోట్ల రుణాలను మాఫీ చేసినట్ల�
రుణమాఫీ పథకం ముగిసినట్టేనా..? గ్రీవెన్స్ సెల్లో చేసిన దరఖాస్తులు నిరుపయోగమైనట్టేనా..? అధికారులు ముఖం చాటేస్తుండటంతో రైతుల్లో కలుగుతున్న అనుమానాలివి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడు విడతల్లో 3,442 మంద�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పడంపై రైతులు మండిపడుతున్నారు. విడతలవారీగా రుణమాఫీ చేస్తామని, అందరికీ మాఫీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నా..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత సవాలక్ష నిబంధనలు పెట్టి అరకొరగా రుణాలను మాఫీ చేసి గొప్పలు చెప్పుకొంటున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంల
పంటల రుణమాఫీ ప్రక్రియపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా మరో దారి ఎంచుకుంది. రేపటి నుంచి జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఇంటింటి సందర్శన చేయనున్నారు. గడిచిన