రుణమాఫీపై నిబంధనలను ఎత్తివేయాలని బుధవారం రైతు సంఘం నాయకులు ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండీ గఫూర్ ప
మూడు విడతల్లో రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు తలపెట్టిన ధర్నా క�
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతుల వ్యవసాయ రుణాలను బే షరతుగా మాఫీ చేయాలని తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఈదన్న డిమాండ్ చేశారు.
ఏ గ్రామానికెళ్లినా మాఫీకి నోచుకోని రైతుల సమస్యలే వినిపిస్తున్నాయి. గ్రీవెన్స్లో వేలాది మంది రైతులు ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతు న్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత రైతులకు భరో�
రైతులకు ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపే
పంటరుణమాఫీ అమలులో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ గురువారం సంగారెడ్డి జిల్లా అంతటా ధర్నాలు నిర్వహించనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష నుంచి రెండు లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ చేస్తామని అసెం�
రుణమాఫీలో చాలా మంది రైతుల పేర్లు లేకపోవడంతో బాధితులు బ్యాంకులు, కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో వివరాలను తెలుసుకునేందుకు బుధవారం మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంక్ వద్దకు భారీగా తరలివచ్చారు. �
అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రుణమాఫీ రాని 3వేల మంది రైతులతో మహాధర్నాకు దిగుతున్నట్లు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి స
రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కొర్రీలతో సగం మంది రైతులకు రక్త ‘హస్తం’ చూపిస్తున్నది. ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ రైతు ను పలకరించినా పంట రుణమాఫీ కా�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకంలో సాంకేతిక సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడు విడుతల్లో మాఫీ చేసినా చాలా మంది రైతులకు రాలేదు. రుణమాఫీ ఎవరికి జరిగిందో, ఎవరికి జరుగలేదో తెలియని పరిస
ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మా
రుణమాఫీపై అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. రేషన్ కార్డులో పేరు లేదు.. మొదట వడ్డీ చెల్లించా లి.. రూ.రెండు లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్నది.. ఆధార్ కార్డు నంబర్ తప్పుగా ఉన్నది.. అంటూ అధికారుల నుంచి రకరకాల కొర్రీ�
కాం గ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తున్నది. పంట రుణమాఫీ విషయంలో ఒక స్పష్టత లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కుతున్నారు. రోజు రోజుకూ నిరసనలు పెరుగుతున్నాయ
రుణమాఫీ రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దుమ్ముగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశార�
రుణమాఫీ పేరిట రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరి మోగించింది. అన్నదాతలకు అండగా, ఆంక్షలు లేని రుణమాఫీ అమలు కోసం నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది. గులాబ�