తొలి విడతలో రూ.లక్ష లోపు రుణం మాఫీ కాని రైతులు పోరుబాట పడుతున్నారు. సోమవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతులు నిరసన వ్యక్తంచేశారు.
Jagadish Reddy | హామీ అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన లక్షలోపు రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారింది. గ్రామాల్లో ఇప్పటికీ రుణమాఫీపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. ఎవరెవరికి రుణమాఫీ అయ్యింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారంలో అన్ని అర్
కాంగ్రెస్లో ఫ్లెక్సీల లొల్లి మొదలైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి పుట్టిన రోజును ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో రాజన్న �
రైతులకు రుణమాఫీ రంది పట్టుకున్నది. కొందరికి మాత్రమే లబ్ధిచేకూరగా మాఫీ కాని వారు సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా పీఏసీఎస్ల పరిధిలో ఉన్న రూ.లక్ష లోపు పంట రుణాలు తీసు
మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహాగౌడ్కు రూ.40వేలు రుణమాఫీ కా లేదు. దీనిపై 19వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ ది నపత్రికలో ప్రచురితం కావడంతో బాధితుడికి ఫోన్ చేసి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమ
రైతులకు రుణమాఫీ తిప్పలు తప్పడం లేదు. పొద్దున లేస్తే బ్యాంకుల చుట్టూ తిరగడంతోనే సమయం గడిచిపోతున్నది. 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీలో పేరు రాని వారు, బ్యాంకుల్లో అప్పులు మాఫీ కాని వారంతా తీ�
పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భూత్పూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రైత�
“సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ
రుణమాఫీతో రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంగెం మండలంలో జరిగిన బైక్ ర్యాలీల�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్ర కారం రూ.2లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా రుణమాఫీని వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ అంటూ రైతులను వంచిస్తున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పంట రుణమాఫీ సంబురాలు కావని, కేవలం రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమంల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతుల్లో గందరగోళం నింపింది. రైతులకు రూ.2లక్షల రుణాలను మూడు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మొదటి విడుతగా రూ.లక్ష వరకు రుణాలను ఈనెల 18న మాఫీ �
రుణమాఫీ మాకు రాలేదంటే.. మాకు రాలేదంటూ ఎంతోమంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదలైన రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో తమకు మొండి‘చేయి’ చూపడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు�