2018 సంవత్సరంలో మెదక్ ఎస్బీఐలో రూ.70వేల పంటరుణం తీసుకున్నా కానీ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేరు లేదు. అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి రైతులకు న్యాయం �
కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన రుణమాఫీ ఉమ్మడి జిల్లా రైతుల్లో గందరగోళాన్ని సృష్టించింది. రూ.లక్షలోపు రుణం ఉన్నవారందరికీ మాఫీ చేస్తామని చెప్పి తీరా కొంతమంది పేర్లతోనే జాబితా ఇవ్వడంతో మిగతా రైతులు నిప్ప�
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పంట రుణమాఫీ సంబురాల్లో భాగంగా మండలంలోని డాకూర్ రైతువేదికలో గురువారం నిర్వహించిన కార్యక్ర
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్షలోపు రుణాలను గురువారం మాఫీ చేసిన సందర్�
సిద్దిపేట నియోజకవర్గంలో పంట రుణమాఫీకి సంబంధించి రూ.లక్షలోపు రుణమాఫీలో ఇబ్బందులు తలెత్తిన రైతులు, ఇం కెవరికైనా రాని వారు ఉంటే సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ర�
జిల్లాలో 49,541 మంది రైతులకు రూ.235 కోట్ల 61 లక్షలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి వీసీలో తెలిపారు.కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతువేదికలో నిర్వహించిన వీసీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్ట�
రుణమాఫీలో భాగంగా తొలివిడుత నిజామాబాద్ జిల్లాకు రూ.226కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీ�
రేవంత్ సర్కారు అమలుచేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై అంతటా అయోమయ పరిస్థితి నెలకొంది. గురువారం ముఖ్యమంత్రి అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించగా, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాపై స్పష్టత లేకపోవడం, కన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో సంబంధిత నగదును ప్రభుత్వం జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2018 డిస�
హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా, ఇందులో కేవలం 10,359 మంది రైతులకు మాత్రమే మొదటి విడత రుణమాఫీ దక్కిం ది.
మెదక్ జిల్లాలో మొదటి విడతలో 48,864 మంది రైతులకు పంట రుణమాఫీ లబ్ధి చేకూరింది. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు వారి ఖాతాల్లో రూ.241.82 కోట్లు జమ అయ్యాయి. రుణమాఫీ జాబితాలను గ్రామాల వారీగా వెల్లడించడంతో లబ్ధిద�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై ప్రభు త్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అభ్య
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీ