భద్రాద్రి జిల్లాలో లక్షల మంది రైతులు ఉంటే తొలి విడత పేరుతో కేవలం 28,018 మందికే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే మిగతా రైతుల రుణాలన్నీ రెండో, మూడో విడతల్లో మాఫీ అవుతాయని అధికారులు తెలిపారు. నియోజకవ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంట రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది. రైతు వేదికల్లో సంబురాలు చేసుకుంటున్నది. కానీ, రైతుల్లో అసంతృప్తి అలుముకుంది.
మెద క్ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు పంట రుణమాఫీ వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారును ఆదేశించారు. పంట రుణమాఫీపై బ్యాంకర్లతో గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మ�
గజ్వేల్, ములుగు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, రాయపోల్, కొండపాక, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్ మండలాల్లో అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం పరిశీలిస్తే గజ్వేల్ మండలంలో 2826, కొండప�
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో కటాఫ్ తేదీ నిర్ణయించడం సరైంది కాదని, రుణమాఫీని రైతులందరికీ వర్తింపజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్రావు అన్నారు. గత ప్రభుత్వంలో మిగిలిన రుణాలను �
కాంగ్రెస్ పార్టీ కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ఎక్సై జ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రుణమాఫీ విడుదల సందర్భంగా మం డలంలోని రామాపురం �
రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది.
Telangana | పంటల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిస�
Telangana | పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్నికలు వస్తే చాలు నాయకులు అధికారమే పరమావధిగా ప్రజలకు ఇష్టారీతిన హామీలు ఇవ్వడం షరామామూలైంది. తీరా అధికారం చేజిక్కిన తర్వాత ఇచ్చిన హామీలను అటకెక్కించటం ఆధునిక నాయకుల్లో గమనిస్తున్నాం.
Harish Rao | రూ.2 లక్షల రుణ మాఫీ, ఆరు గ్యారంటీలను ఆగస్టు 15కల్లా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు సవాల్ చేశారు. శుక్రవారం రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్�
BRS MLA Harish Rao | ప్రజలను మభ్యపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఆగస్టు 15 లోపు రుణ మాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ
రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని, రైతులకు అండగా ఉంటామని ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతి అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ నాయకు
ఓ వైఫు సాగునీళ్లు లేక చేతికందే దశలో పంటలు ఎండిపోయి.. మరోవైపు అకాల వర్షంతో ఉన్న కాసి న్ని పంటలు దెబ్బతిని రైతులు అవస్థలు పడుతుంటే బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులను వేధిస్తున్నారని బీఆర్ఎస్