Crop Loan Waiver | స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కో
Minister Harish Rao | సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోగా రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో పలు అభ�
Crop Loan Waiver | రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండోరోజైన శుక్రవారం 31,339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.50 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
Crop Loan Waiver | ‘రూ.19 వేల కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తరట! ఇది జరిగే పనేనా? అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తరు? రుణమాఫీ ఎట్ల చేస్తరు? ఇది జరిగేది లేదు.. పోయేది లేదు’- రైతులకు పంటల రుణాల మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప
Crop Loan | ‘కేసీఆర్ చెప్పారంటే.. చేస్తారంతే..! కొంచెం ఆలస్యమవుతుండొచ్చుగానీ చెప్పిన పని, ఇచ్చిన హామీ నెరవేర్చడం మాత్రం ఖాయం’.. ఇదీ సీఎం కేసీఆర్ను లోతుగా చదివిన వాళ్లు చెప్పే మాట. ఇందుకు ఇప్పటివరకు చాలా ఉదాహరణల�
‘మేము ఇప్పటికే చెప్పినట్లు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు.. రైతు సాధికారత సాధించేదాకా విశ్రమించేది లేదు’ అని స్పష్టం
రాష్ట్ర సర్కారు రైతన్నకు తీపికబురు అందించింది. గత ఎన్నికల సమయంలో పంట రుణాలను మాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు విడుతలుగా మాఫీ చేశారు. మొదటి విడుతలో రూ.25 వేల లోపు, �
Crop Loan Waiver | రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నెలన్నరలోగా ఈ కార్యక్రమానికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతాంగ సంక్షేమం, �
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెం టనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ బుధవా రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైత�
Crop Loan Waiver | తెలంగాణలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పునః ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.