MLA Palla Rajeshwar Reddy | కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద సిద్ధం చేసిన రూ.7,500 కోట్లు, గత వంద రోజుల్లో చేసిన అప్పు రూ.16,500 కోట్లు.. మొత్తంగా రూ.24 వేలకోట్లు ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజ�
Harish Rao | రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తాము చేయదలుచుకున్న పనులతో కూడిన ప్రగతి ప్రణాళిక ప్రకటిస్తాయి. కొన్ని పార్టీలు కేవలం అధికార
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ను అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నా రు. నెలాఖరులోపు రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్థికంగా కష్టమైనా రుణమాఫీ ప్రక్రియ �
రైతులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుబంధు నిధులను మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్�
మీ ఆడబిడ్డగా ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ఇంటింటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలు
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మ�
పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
Crop Loan Waiver | తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బ్యాంకుల నుంచి పలు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా ప్రభ�
తెలంగాణలో రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్నే కోరు కుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే..అది అమలు చేసితీరుతారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణమాఫీ చ�
అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. లక్షలోపు రుణమాఫీ చేసి రైతుపక్షపాతిగా నిలిచింది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది
సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే. రైతు బంధు, పంట రుణాల మాఫీతోపాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉండేది. నేడు రైతు కుటుంబాలకు భర�
Minister Harish Rao | తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని మాఫీ చేసిన సీఎం కేసీఆర్కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్
Crop Loan Waiver | స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కో