కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. ప్రభుత్వం చెప్పిన దానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన కరువైంది. లక్ష, లక్షా యాభైవేలలోపు లోన్ తీసుకున్న రైతులు లక్షల్లో ఉంటే.. మాఫీ మాత్రం
రెండో విడతలో కరీంనగర్ జిల్లాకు చెందిన 18,510 మంది రైతులకు సంబంధించి రూ. 173.33 కోట్ల రుణమాఫీ జరిగింది. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు.
జిల్లాలో అర్హులైన వేలాదిమంది రైతులకు సంబంధించిన రూ.లక్ష రుణ మాఫీ కాలేదు. రేషన్ కార్డులేని వారిని అనర్హులను చేయడం.. పీఎం కిసాన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లనే చాలామందికి రుణ మాఫీ కలగలేదు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ గందరగోళంగా మారింది. బ్యాంకుల్లో రూ. లక్ష లోపు రుణం తీసుకున్న అనేక మంది పేర్లు జాబితాలో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
పంటల రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సీఎం రేవంత్రెడ్డి.. రైతుల రుణ ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తారు. తొలి విడత నిధుల విడుదల కార్య
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ పొందే రైతులు సుమారు 20 వేలకు పైగా ఉన్నారు. అయితే మొదటి విడతలో 2,667 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ నేపథ్యంలో రూ. లక్ష 50 వేలు రుణమాఫీ పొందే రైతుల్లో ఆందోళన నెలక�
రెండో విడత పంట రుణమాఫీపై సంగారెడ్డి జిల్లా రైతుల్లో నిరాశను నింపింది. ఏకకాలం లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాటతప్పి విడతల వారీగా రుణమాఫీ చేస్తుండడంపై రైతు ల్లో ఆగ్రహం వ్య�
రామాయంపేట మండలంలో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని ఏపీజీవీబీని సందర్శించి, పంట రుణమాపీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో అనుసంధానంగా ఉంటున్న వ్య�
పంట రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాం కర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో రైతు రుణ మాఫీపై ఫేజ్-1 అమలు తీరుపై సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడుత రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి జాబితా వెల్లడించినప్పటి నుంచి రైతుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. రుణమాఫీ విషయంలో అధికారులకు పూర్తిస్థాయి సమాచారం
రైతులందరికీ బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత రైతులకు ఎలాంటి కొర్రీలూ పెట్టొద్దని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో రుణమాఫీ కాని రైతుల�
పంట రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, రెన్యువల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కల్హేర�
రుణం తీసుకోకుండానే రుణమాఫీ జరిగిన ఘటనలో అనేక సందేహాలు వెలుగు చూస్తున్నాయి. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ, యూనియన్ బ్యాంకు, రైతుల మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు రుణాల మంజూరు జరిగింది.
రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందెంత.. రేవంత్ రెడ్డి సరారు చేసిందెంత అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వానకాలానికి ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా �
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం’.. అని ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీకి ఇచ్చిన జీవోకు, సీఎం రేవంత్, మంత్రులు చేస్తున్న ప్రకటనలకూ ఎక్క