బిందెడు నీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహార్తిని తీర్చండి సారూ అంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చె
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధికి కనీసం రెండు తడులు నీరందిస్తే రెండు లక్షల ఎకరాల్లో పంట చేతికొచ్చేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
భానుడి తాపానికి బోరుబావులు వట్టిపోయాయి. పంట పొలాలకు నీరు లేకపోవడంతో కొందరు రైతులు వరిపంటను పశువుల మేతకు వినియోగిస్తున్నారు. చిన్నశంకరంపేటకు చెందిన రైతు చాకలి నవీన్ తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్త�
సాగు నీరు విడుదల చేసి పంట పొలాలను రక్షించాలని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం హనుమకొండ -సిద్దిపేట రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమి�
విద్యుత్ సరిగ్గా ఇవ్వాలనే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు అమలు కావడం లేదు. ఇష్టారాజ్యంగా కరెంట్ కోతల మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయి.
“గత పదేండ్లలో ఇంతటి దరిద్రాన్ని చూడలేదు.. కాలం అయినా కాకపోయినా మీరు నీళ్లు ఇచ్చిన్రు. రెండు పంటలకు కాలువల ద్వారా నీళ్లు అచ్చినయి. గట్లనే వత్తయిని వరి ఏసుకున్నం.
నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు రిజర్వాయర్ నుంచి ముందస్తుగా నీటిని విడుదల చేయిస్తున్నట్లు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఇబ్బందులతో పంట పొలాలకు నీరులేక నారుమడులు ఎండిపోతున్నాయని, రైతులు నీటిని ట్యాంకర్లతో తెచ్చి పంటలు కాపా డుకొనే పరిస్థితి ఏర్పడిందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక
RTC bus | నర్సంపేట నుంచి భోజర్వు గ్రామానికి వెళ్తున్న పల్లె వెలుగు బస్సు చెన్నా రావుపేట మండలం పాపయ్యపేట(Papayiahpet) శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. సాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. మొన్నటిదాకా బంగారు పంటలు పండించిన అనేక ప్రాంతాల్లో తండ్లాట మొదలైంది. ఎగువ నుంచి జలాలు రాక, చెరువులు, కుంటల భరోసా లేక ఎవుసం ఆగమైతున్నది.
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
పంట పొలాల నుంచి వెలువడుతున్న గ్రీన్హౌస్ వాయువుల (జీహెచ్జీ) పరిమాణాన్ని కొలిచేందుకు హైదరాబాద్లోని ఇక్రిశాట్ ఓ కొలమానినిని రూపొందించింది. దీన్ని ఒడిశాలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. అందులో భ�