సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలోని మారెడ్డి చెరువు(డ్యాం)లోకి గోదావరి జలాలను సంబంధిత శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా విడుదల చేయడంతో అధికంగా నీరు చేరి నాగపురి గ్రామానికి చెందిన 25 మంది రైతుల
ఇటీవల వచ్చిన వరదలకు కొట్టుకొచ్చి పంట పొలాల్లో వేసిన ఇసుకమేటలతో రైతులు పరేషాన్ అవుతున్నారు. మేటల తొలగింపు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు వరద పాలయ్యాయి. అత్యధికం గా నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలో పం టనష్టం భారీగా జరిగింది.
మూడు రోజులు కుంభవృష్టి వానలతో ఇండ్లు, పంటలు, వాహనాలు అన్నీ కోల్పోయి జనజీవనం అస్తవ్యస్తమై సాయం కోసం ఎదురుచూస్తున్న వేళ.. వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం పొద్దుపోయాక మానుకోటకు చేరుకుంది. మూడు �
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోజంతా వర్షంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పంట చేళ్లు నీట మునిగిపోతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి.
రంగారెడ్డి జిల్లా లో కురిసిన భారీ వర్షానికి దిగువనున్న వెల్దండ మండలానికి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వెల్దండ మండలం బొల్లంపల్లి కొత్త చెరువు నిండుకుండను తలపిస్తున్నది. వెల్దండ మండలం గాన్గట్టుతం�
భారీ వర్షం కారణంగా పంట పొలాల్లో నీరు నిల్వ చేరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చనుంది. ఏమి చేయాలో తోచని స్థితిలో రైతులు అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇప్పటికే నాటు వేసిన వరి పొలాలు, పత్తి, కంది, మిరప, ఉద్యాన పంటల్ల�
జాతీయ రహదారి భారత్మా ల రోడ్డు పనుల్లో భాగంగా కొంకల గ్రామ సమీపంలో ముండ్లదిన్నెకు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టా రు. అయితే బ్రిడ్జి కింద రెండు రంధ్రాలు మాత్రమే ఉండ గా, బ్రిడ్జి పక్కన అడ్డుగో�
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్లో తురకవాని కుంట తెగి రైతు దేవయ్యకు చెందిన 2 ఎకరాల పంట పొలం నష్టపోయింది.
ఖమ్మం జిల్లాలో వరదల ధాటికి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇండ్లు దెబ్బతిన్నాయి. మొత్తానికి వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం
తొలకరి జల్లులతో పలకరించే మృగశిర కార్తె శనివారం నుంచి ప్రారంభమవుతుందని పండితులు పేర్కొంటున్నారు. వాతావరణంలో కలిగే మార్పులకు అనుగుణంగా పండుగలు, పర్వదినాలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఒక్కో నక్షత్రం, కార్తె, రాశికి ప్రత్యేకత ఉంటుంది. అందులో మృగశిరానికి మ రింత విశిష్టత ఉన్నది. రోహిణి కార్తెతో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జీవకోటికి మృగశిరం చల్లని కబురు�
పంట పొలాల్లో అదును, పదును చూసి విత్తనాలను విత్తుకోవాలని ఏవో వీ నాగేశ్వరరావు రైతులకు సూచించారు. శనివారం మండలంలోని గుర్రాలపాడు, బారుగూడెం, పోలెపల్లి, కాచిరాజుగూడెం, కస్నాతండ, కొండాపురం గ్రామాలలో రైతు అవగా�