పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ అనుబంధ గ్రామం దస్తగిరిపల్లి వద్ద 10 ఎల్ ఎస్ఆర్ఎస్పీ కాల్వకు కొందరు రైతులు పెట్టిన గండిని ఆదివారం అధికారులు పూడ్చివేశారు.
నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు
మండలంలోని ఎల్లూరు గ్రామంలో బొకివాగుపై గత 12 సంవత్సరాల క్రితం బొకి వాగు ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దాదాపు 2000 ఎకరాల పంట సాగుకు నీరు అందించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దానికి రెండు కుడి,ఎడమ �
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పంతో రైతన్న ముఖాల్లో చిరునవ్వు కనిపించనున్నది. కరువు నేలల్లో సిరుల మాగాణం కానున్నది. బీడు భూములు సాగులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ డిజైనింగ్తో పంటపొలాలు �
వనపర్తి జిల్లా అమరచింత మండల ఈర్లదిన్నెలోని పంట పొలాల్లో గురువారం మొసలి ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. రైతు కుంచె నర్సింహులు వ్యవసాయ పనులు చేస్తుండగా మొసలి కన్పించింది.
పెబ్బేరు, ఏప్రిల్ 21 : ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఓమిని కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు శివారు హైవే-44పై సమీపంలోని చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కర్ణ�