ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పంతో రైతన్న ముఖాల్లో చిరునవ్వు కనిపించనున్నది. కరువు నేలల్లో సిరుల మాగాణం కానున్నది. బీడు భూములు సాగులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ డిజైనింగ్తో పంటపొలాలు �
వనపర్తి జిల్లా అమరచింత మండల ఈర్లదిన్నెలోని పంట పొలాల్లో గురువారం మొసలి ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. రైతు కుంచె నర్సింహులు వ్యవసాయ పనులు చేస్తుండగా మొసలి కన్పించింది.
పెబ్బేరు, ఏప్రిల్ 21 : ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఓమిని కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు శివారు హైవే-44పై సమీపంలోని చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కర్ణ�