చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొట్ట దశలో ఉన్న పంటలకు నీళ్లు అందకపోవడంతో చేసేది లేక గొర్రెలకు మేతగా వదిలేశారు. కోడేరు మండలం రాజాపూర్కు చెందిన బొల్లెద్దుల లక్
తలాపున గోదావరి నీళ్లు పారుతున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలోని రా�
జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతుండడంతో ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 50 శాతానికి పైగా బోర్లు వట్టిపోయాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం వృథా అవుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స
Farmers Awareness | ప్రతి రైతు తమ పంట పొలాల్లో భూసార పరీక్షలు, సాగు నీటి సేకరణ గూర్చి అవగాహన ( Farmers Awareness ) పెంచుకోవాలని వ్యవసాయాధికారి కే సుష్మ , పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులుఅన్నారు. రైతులు నేల పోషక సామర్థ్యాన్ని తెల�
ఇప్పటివరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు వినియోగించే ఈ నిఘా నేత్రం ఇప్పుడు పంట పొలాలకూ విస్తరించింది. నేర పరిశోధన, విచారణలో పోలీసులు విరివిగా వాడే �
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సలార్తండాలో ఎన్హెచ్కు భూములివ్వమని స్థానికులు తేల్చిచెప్పారు. బుధవారం జాతీయ రహదారి (930పీ) కోసం అధికారులు పోలీసులతో వచ్చి సర్వేను ప్రారంభించగా తండావాసులు అడ్డుకున
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో మా గ్రా మాల్లో పంట పొలాలు బీడుగా మారే అ వకాశం ఉందని, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చే పడితే రైతన్నలకు వలసలు తప్పవని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడితో రాజోళి మండలానికి
బురద నీటితో నిండిన ఈ భూములు రైతులు సాగుచేసుకుంటున్న పంట పొలాలు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒండ్రు మట్టి నీరు చేరి పంటలు పనికి రాకుండా పోయాయి. దీంతో తమకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని శుక�
రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితి. వానకాలంలో బాడువ (బురదగా ఉండేవి) పొలాల్లో ఎక్కువ రోజులకు పంట చేతికొచ్చే దొడ్డు రకం వరిపంటను అన్నదాతలు సాగుచే�
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలోని మారెడ్డి చెరువు(డ్యాం)లోకి గోదావరి జలాలను సంబంధిత శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా విడుదల చేయడంతో అధికంగా నీరు చేరి నాగపురి గ్రామానికి చెందిన 25 మంది రైతుల
ఇటీవల వచ్చిన వరదలకు కొట్టుకొచ్చి పంట పొలాల్లో వేసిన ఇసుకమేటలతో రైతులు పరేషాన్ అవుతున్నారు. మేటల తొలగింపు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు.