ఐలాపూర్ భూ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు. ఐలాపూర్లోని వివాదాస్పద భూముల్లో కొనసాగుతున్న ఆ�
MLAs Criminal Cases | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 230 మంది ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. (MLAs Criminal Cases) అంటే దాదాపు 39 శాతం మంది శాసన సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్ర�
Telangana | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వ
Criminal Cases | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల (Newly Elected MLAs) క్రిమినల్ కేసుల (Criminal Cases) చిట్టా బయటకు వచ్చింది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో.. 17 మంది నేరచరిత్ర కలిగిన వారే.
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన 5000కు పైగా కేసుల విచారణను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులను ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీపై ఆదివారం మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. లంచం తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉందన
Criminal Cases | దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఇతర వివరాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ సర్వే సంస్థ మధ్యప్రదేశ్ (
అక్రమ నల్లా కనెక్షన్దారులపై జలమండలి విజిలెన్స్ అధికారులు కొరఢా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 26 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
Karnataka ministers | కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని 34 మంది మంత్రుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే. ఇందులో 24 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ
సీఎంఆర్ ఎగవేతదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వరంగల్ జిల్లాలో 2021-22లో సీఎంఆర్ డెలివరీ చేయని 12 రైస్మిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సర్కారుకు నివేదిక అందించారు.