పార్లమెంటు, శాసనసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో దాదాపు 2,000 కేసులను 2023లో ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయి. సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఓ అఫిడవిట్లో ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులోని ఇద్దరు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్న దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదురొంటాం. వాటిని నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. గతంలో మాపై అవాస్తవాలను ప్రచారం చే�
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ శంకర్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తా�
‘నీ బిల్డింగ్పై ఇల్లీగల్గా ఫ్లోర్ వేస్తున్నావని మీడియా వాళ్లు కైంప్లెంట్ ఇచ్చారు. వెంటనే సెటిల్ చేసుకో’ అంటూ ఓ బిల్డర్కు జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ప్లానింగ్ సెక్షన్ అధికారి వార్నింగ్ ఇచ్చా
పేదల స్థలంపై ఓ కార్పొరేటర్ జులుం ప్రదర్శించాడు. ఏకంగా తప్పుడు నోటరీ పత్రాలు సృష్టించి, విద్యుత్ మీటర్ను సైతం మార్చేశాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి బీజేఆర్ నగర్లో చోటు చేసుకుంది. బాధిత
ఇంటర్ పరీక్షాకేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహ�
ADR Report | రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల వి�
ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 29లోగా బియ్యం పట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చర
DGP Ravi Gupta | పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ( DGP Ravi Gupta) అన్నారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్మిల్లులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ధాన్యం స్వీకరించి నిబంధనల మేరకు మర ఆడించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం�
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అ