‘నీ బిల్డింగ్పై ఇల్లీగల్గా ఫ్లోర్ వేస్తున్నావని మీడియా వాళ్లు కైంప్లెంట్ ఇచ్చారు. వెంటనే సెటిల్ చేసుకో’ అంటూ ఓ బిల్డర్కు జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ప్లానింగ్ సెక్షన్ అధికారి వార్నింగ్ ఇచ్చా
పేదల స్థలంపై ఓ కార్పొరేటర్ జులుం ప్రదర్శించాడు. ఏకంగా తప్పుడు నోటరీ పత్రాలు సృష్టించి, విద్యుత్ మీటర్ను సైతం మార్చేశాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి బీజేఆర్ నగర్లో చోటు చేసుకుంది. బాధిత
ఇంటర్ పరీక్షాకేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహ�
ADR Report | రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల వి�
ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 29లోగా బియ్యం పట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చర
DGP Ravi Gupta | పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ( DGP Ravi Gupta) అన్నారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్మిల్లులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ధాన్యం స్వీకరించి నిబంధనల మేరకు మర ఆడించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం�
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటిలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అ
ఐలాపూర్ భూ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు. ఐలాపూర్లోని వివాదాస్పద భూముల్లో కొనసాగుతున్న ఆ�
MLAs Criminal Cases | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 230 మంది ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. (MLAs Criminal Cases) అంటే దాదాపు 39 శాతం మంది శాసన సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్ర�
Telangana | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వ
Criminal Cases | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల (Newly Elected MLAs) క్రిమినల్ కేసుల (Criminal Cases) చిట్టా బయటకు వచ్చింది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో.. 17 మంది నేరచరిత్ర కలిగిన వారే.
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన 5000కు పైగా కేసుల విచారణను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులను ఆదేశించింది.