Criminal Cases on Women MP, MLAs | దేశంలోని 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 28 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 143 మహిళా చట్టసభ్యురాళ్లుపై నేర సంబంధ ఆరోపలున్నాయని సోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ �
eddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై శనివారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పెద్దపల్లి తహసీల్దార్ డీ రాజయ్య తెలిపారు.
criminal cases | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సీఎంగా రేఖా గుప్తాతో పాటు మంత్రులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడుగురు మంత్రుల్లో సీఎంతో సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఆశిష్ సూద్పై తీ�
హైదరాబాద్ పోలీసులంటే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలకు హడల్.. ఎంత చాకచక్యంగా నేరాలు చేసినా హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటారనే భయం వారిలో ఉండేది.. ఇదంతా గత పదేండ్ల కిందట వరకు... నేడు ఆ భయం పోయింది.
భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ అప్పీళ్లను విచారించడానికి హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియమాకం చేపట్టాలని సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని గతంలో రేవంత్ చెప్పారని అందుకే తాను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను నిలదీశానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపార�
దేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఆయనపైనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైనట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటి
క్రిమినల్ కేసుల్లో బెయిలు దశలోనే సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడి దోషిత్వం లేదా నిర్దోషిత్వం గురించి నిర్ణయించరాదని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పింది. గత ఏడాది జరిగిన హత్య కేసులో నిందితుడు అ�
Joe Biden | మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్కు భారీ ఊరట కల్పించారు.
జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-18లోని శంషాబాద్ సెక్షన్ పరిధిలో ఉన్న కుమ్మరి బస్తీ, యాదవ్�
కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్థుల ఆశలకు అనుగుణంగా మరింత కష్టపడి పనిచేద్దామని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. ప్రజలు అన్ని రాజ్యాంగ వ్యవస్థల కన్నా ఎక్కువగా న్యాయవ్యవస్థ�