పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తేమ పేరుతో పత్తి, తరుగు పేరుతో ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామ�
రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 12,39,044 కేసులు పరిష్కారం కావడంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సోమవారం వెల్లడించింది.
అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం జరిగింది.
Nagarjuna | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు.
క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల కోర్టుల చూట్టూ తిరగాల్సి వస్తుందని, ఇందుకు రాజీయే రాజ మార్గమని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ ల�
పగ లు, ప్రతీకారాలకు పోకుండా రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు.
HYDRAA | రెండు రోజుల క్రితం మాదాపూర్లోని(Madhapur) సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్యాయత్నం చేసిన వెంకటేష్ (35), వెంకటేష్ భార్య లక్ష్మి (28), వ�
HYDRAA | చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు న
వరంగల్ జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రైతు రుణమాఫీని అమల్లోకి రావడంతో పలువురు కార్యదర్శులు, సిబ్బంది అవినీతి వెలుగులోకి వస్తున్నద
Criminal Cases: లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన 543 మంది ఎంపీల్లో.. సుమారు 46 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్న