Gujarat polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే తొలి దశ ఎన్నికల్లో 89 సీట్ల కోసం మొత్తం 788 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో 167 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియే
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ సహా అన్ని పార్టీలు నేరచరితులకు భారీగా టికెట్లు ఇచ్చాయి. మొత్తంగా 412 మంది ఎన్నికల బరిలో ఉంటే వారిలో 94 మంది(23 శాతం) నేర చరిత్ర కలిగి ఉన్నారు.
జిల్లా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి యాచారం, మే 18 : వన్యప్రాణులను వేటాడితే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని జిల్లా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి హెచ్చరించారు. మండలంలోన�
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో ఈనెల 20వ తేదీన మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ దశలో 627 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 135 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఓ రిపోర్ట్ చెప్పింది. మొత్తం 623 �