కాగితాల నుంచి కంప్యూటర్ వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నదని, అందుకనుగుణంగా న్యాయస్థానాల ప్రస్థానం సైతం డిజిటలైజేషన్ దిశగా ప్రయాణం సాగిస్తున్నదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీద�
బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వీ నవీన్యాదవ్ తనపై ఏడు క్రిమినల్ కేసులున్నట్టు ఆయనే స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ప్రకటన ద్వారా వెల్లడించారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేర కు ఈ నెల 15న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధా న న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నవంబర్ 15న ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించనుంది. చిన్నపాటి కేసుల ప్రభావం కోర్టులో ఎకువగా ఉందని, చిన్నచిన్న క్రిమినల్ కేసుల భారం తగ్గించడానికి నిర్వహించే ప్రత్యేక లోక్అ�
తన చేతిలో రూ.6లక్షల నగదు, తనపై ఏడు క్రిమినల్ కేసులతో పాటు రూ.35 కోట్ల విలువైన స్థిరాస్థులున్నాయని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్ తన అఫిడవి�
Supreme Court | న్యాయస్థానాలు (Courts) బకాయిలు వసూలు చేసే రికవరీ ఏజెంట్లు (Recovery agents) కాదని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. సివిల్ వివాదాల (Civil disputes) ను క్రిమినల్ కేసులు (Criminal cases) గా మార్చే ఈ ధోరణి మంచిది కాదని అసహనం వ్య�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
దేశంలోని 47 శాతం మంత్రులు తమపై హత్య, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలతోసహా తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
దేశంలోని ముఖ్యమంత్రులలో 42 శాతం మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఎన్నికల కమిషన్కు వారు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర�
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా జలమండలి తట్టిఖానా రిజర్వాయర్ పక్కను�
స్నేహితులు.. బంధువులు ఇలా తెలిసిన వాళ్లే మహిళలను వేధిస్తుండడంతో బాధితులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్మీడియా ఫోన్లలో వేధించే వారు మొదట గుర్తుతెలియని వ్యక్తులుగా ఉంటూ తరువాత విచారణలో దగ్గర
నగరం నడిబొడ్డున సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా.. జలమండలి మేనేజర్ మార్పు, జిల్లా కలెక్టర్ మార్పుతో మరో ప్రయత్నం చేసి స్థలంలో తిష్టవేసేందుకు క�
జిహ్వ చాపల్యాన్ని తట్టుకోలేక రెస్టారెంట్కు వెళ్లి తిందామనుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త. రుచికి పేరు మోసిన పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి ఫుట్పాత్లపై ఉన్న టిఫిన్ బండ్ల వరకు.. నాసిరకం సరుకు�