MLC Dasoju Sravan | ఇష్టారాజ్యంగా భూ విక్రయాలకు పాల్పడుతూ హైకోర్టు చేతిలో మొట్టికాయలు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్లో మత్తు పదార్థాల నియంత్రణకు డ్రగ్స్ కంట్రోల్ టీంను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ స్పష్టం చేశారు.
పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రతరం చేసిందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. మండలంలోని వినోభాన
కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్
రాజ్యసభలోని 229 మంది సభ్యుల్లో 73 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్' (ఏడీఆర్) నివేదిక తెలిపింది. 27 మందితో బీజేపీ టాప్లో ఉన్నట్టు పేర్కొన్నది. రాజ్యసభలోని 31 మంది ఎంపీ�
Number Plate Tampering | వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్కు పాల్పడడం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జో�
రేవంత్రెడ్డి దేశంలోనే అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సీఎంగా గుర్తింపు పొందారని, ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో పట్టుబడి 50 రోజులు జైలు శిక్ష అనుభవించారని, అలాంటి వ్యక్తికి ఇచ్చిన సర్టిఫి�
సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. తుది తీర్పు వెలువరించేలోగా కింది కోర్టులో వాటి విచా�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక క్వారీ నిర్వహణలో నిలువెల్లా అక్రమాలే జరుగుతున్నాయని, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించార ని ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీ వెల్లడించింది.
ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఎన్సీఆర్ పరిధిలో రోడ్డుపై రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనదారులపై తొలిసారిగా ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో ఢిల్లీ దేశంలోనే �
కాగితాల నుంచి కంప్యూటర్ వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నదని, అందుకనుగుణంగా న్యాయస్థానాల ప్రస్థానం సైతం డిజిటలైజేషన్ దిశగా ప్రయాణం సాగిస్తున్నదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీద�
బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వీ నవీన్యాదవ్ తనపై ఏడు క్రిమినల్ కేసులున్నట్టు ఆయనే స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ప్రకటన ద్వారా వెల్లడించారు.