ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
దేశంలోని 47 శాతం మంత్రులు తమపై హత్య, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలతోసహా తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
దేశంలోని ముఖ్యమంత్రులలో 42 శాతం మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఎన్నికల కమిషన్కు వారు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర�
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా జలమండలి తట్టిఖానా రిజర్వాయర్ పక్కను�
స్నేహితులు.. బంధువులు ఇలా తెలిసిన వాళ్లే మహిళలను వేధిస్తుండడంతో బాధితులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్మీడియా ఫోన్లలో వేధించే వారు మొదట గుర్తుతెలియని వ్యక్తులుగా ఉంటూ తరువాత విచారణలో దగ్గర
నగరం నడిబొడ్డున సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా.. జలమండలి మేనేజర్ మార్పు, జిల్లా కలెక్టర్ మార్పుతో మరో ప్రయత్నం చేసి స్థలంలో తిష్టవేసేందుకు క�
జిహ్వ చాపల్యాన్ని తట్టుకోలేక రెస్టారెంట్కు వెళ్లి తిందామనుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త. రుచికి పేరు మోసిన పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి ఫుట్పాత్లపై ఉన్న టిఫిన్ బండ్ల వరకు.. నాసిరకం సరుకు�
Criminal Cases on Women MP, MLAs | దేశంలోని 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 28 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 143 మహిళా చట్టసభ్యురాళ్లుపై నేర సంబంధ ఆరోపలున్నాయని సోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ �
eddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై శనివారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పెద్దపల్లి తహసీల్దార్ డీ రాజయ్య తెలిపారు.
criminal cases | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సీఎంగా రేఖా గుప్తాతో పాటు మంత్రులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడుగురు మంత్రుల్లో సీఎంతో సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఆశిష్ సూద్పై తీ�