CI Narasimha Raju |రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండాలని.. లేని పక్షంలో వారిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని బాలానగర్ సీఐ నరసింహారాజు హెచ్చరించారు.
కొంతకాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న నేరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు అధికారులు అవినీతి, హద్దులు దాటి వ్యవహరిస్తుండడంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పేరుతో పలు యాప్లను డౌన్లోడ్ చేయించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆ�
సూర్యాపేట జిల్లాలో నేరాల సంఖ్య పెరుగుతున్నది. మహిళా రక్షణ సైతం ఆందోళనకరంగా మారింది. 2023 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఇసుక మాఫియా రెచ్చిపోయింది. సైబర్ క్రైమ్ కూడా 43శాతం పెరిగ�
CP Sudheer Babu | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 4% అధికంగా నేరాలు నమోదయ్యాయి. వీటిలో హత్యలు, కిడ్నాప్లు, రేప్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు సోమవారం విడుదల చేసిన 2024 వార్షిక �
జిల్లాలో శాంతిభద్రతలను కాపాడడంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా వ్యవహరించిన కల్మేశ్వర్ సింగేనవార్ తనదైన ముద్రవేసుకున్నారు. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేసేవార�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జోన్ల వారీగా కేసుల దర్యాప్తుకు సంబంధించిన స్�
వరుస హత్యలు, దాడులు, దోపిడీలతో వరంగల్ వణుకుతున్నది. పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజు ఏదో ఒక చోట హత్య లేదా హత్యాయత్నం, చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు.
Governor RN Ravi | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో దళితులపై నేరాలు 40 శాతం పెరిగాయని తెలిపారు. దళితులపై కొనసాగుతున్న సామాజిక వివక్షను ఆయన విమర్శించారు.
Mayawati | దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అలాగే మహిళల భద్రత పట్ల ప�
రాజధాని నగరం హైదరాబాద్ రోజురోజుకూ అరాచకంలో కూరుకుపోతున్నది. నేరాలు, ఘోరాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. గంగా జమునా తెహజీబ్కు పేరుగాంచిన ‘చార్సౌ సాల్ షహర్'లో యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలు, హత్య