అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న 12 మందిని మారేడ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు
దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ జగదీశ్వర్రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో నేరాల శాతాన్ని మరింత తగ్గించే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని, ముఖ్యంగా పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా చూడాలని రాచకొండ పోలీసు కమిష�
దేశంలో సైబర్క్రైమ్ నేరాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 2020 నుంచి 2023 మే 15 వరకు ఏకంగా 22,57,808 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. కానీ వాటిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో రాష్ర్టాలు విఫలమవుతున్న�
ఢిల్లీలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని, కేంద్రం చర్యల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం కేజ్రీవాల్ మాట్లాడారు.
వ్యవస్థీకృత ఆర్థిక నేరాల నివారణ, పరిశోధనను మరింత పకడ్బందీగా చేయడం కోసం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈఓడబ్ల్యూ)ను మరింత బలోపేతం చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కమిషనరేట్
ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య �
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్ట
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.
హైదరాబాద్ సిటీ పోలీస్ పునర్వ్యవస్థీకరణతో పాటు నేరాల కట్టడి, జరిగిన నేరాలను ఛేదిస్తూ, దర్యాప్తులో వేగం పెంచాలని నగర పోలీసు అధికారులకు సీపీ సీవీ ఆనంద్ సూచనలు చేశారు. సోమవారం టీఎస్పీఐసీసీసీలో ఏసీపీ ను�
జిల్లాలో నేరాల సంఖ్య పెరిగిందని నిజామాబాద్ జిల్లా జడ్జి కె.సునీత అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వార్షిక సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.