పార్ట్టైమ్ జాబ్స్, లోన్ యాప్స్ పేరుతో మోసాలు.. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ స్కామ్లు.. ఫెడెక్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్ అంటూ బెదిరింపులు, సైబర్ దాడుల బారిన పడి నిత్యంత ఎంతో మంది అల్లాడుతున్నారు. ఇ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
సైబరాబాద్లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్స్టేషన్కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ �
సిటీ పోలీసింగ్లో సీసీఎస్ అనేది ప్రధాన విభాగమని, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను పెంచుకొని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు.
జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడైంది. దేశవ్యాప్తంగా రోజుకు 78 హత్యలు చోటుచేసుకొంటున్నట్టు పేర్కొన్నది. ఈ హత్యాకాండ రేటు దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 2.1గా ఉన్�
కస్టడీలోకి తీసుకున్న ఆర్థిక నేరగాళ్ల చేతులకు బేడీలు వేయొద్దని.. రేప్, హత్య లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారితో కలిపి ఉంచొద్దని పార్లమెంటరీ కమిటీ ఈ నెల 3న సిఫారసు చేసింది.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంతో పాటు నేరాలను ఛేదించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమ�
శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
తెలంగాణలో పోలీస్ శాఖ పకడ్బందీ వ్యూహాలతో క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టింది. నేరాల అదుపునకు ఏర్పాటు చేసుకొన్న ఆధునిక వ్యవస్థలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో నిరుడితో పోలిస్తే గడిచిన ఆరు నెలల్లో తెలంగాణ
తెలంగాణవ్యాప్తంగా నేరాల నమోదు పరిమితస్థాయిలోనే ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిరుడు 55 మందికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకోగా, ఈ ఏడాది ఆర్నెళ్ల్లలో 88 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్ల�