Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఘోరం జరిగింది. ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్స్టేషన్ పరధిలోగల అంబేద్కర్ బస్తీ ఏరియాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.
Bengalore incident | కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేయమంటే చేయలేదని ఓ ఆటో డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Crime news | అదో వైన్ షాపు..! అన్ని వైన్స్లలో లాగానే ఆ వైన్స్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంతలో కస్టమర్ల లాగానే ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తుల్లో , తలకు తెల్లటి వస్త్రాలు చుట్టుకుని వచ్చారు. మద్యం కొ�
ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది.
బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
Hyderabad | మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్గూడ రాజీవ్ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు.
Suryapeta | సూర్యాపేట : మద్యానికి బానిసగా మారిన కుమారుడి ఆగడాలు భరించలేకపోయాడు ఓ తండ్రి. కొడుకు పెట్టే బాధలు భరించలేక.. క్షణికావేశంలో కత్తితో నరికిచంపాడు ఆ తండ్రి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోన
Death sentence | భార్య సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపేసిన హంతకుడు తిప్పయ్యకు మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది.
Crime news | ఓ బాలుడు తన తల్లిని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిని స్క్రూడ్రైవర్తో పొడిచి చంపేశాడు. ముంబై మహా నగరంలోని కండివాలిలోగల ఇరానీవాడి లొకాలిటీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే
Crime news | విధి నిర్వహణలో భాగంగా కారులో వెళ్తున్న డీఈవోను కొందరు వ్యక్తులు అడ్డగించి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఆయనపై ఇంకు చల్లారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.
సికింద్రాబాద్ మహంకాళి, సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన బాబు, ఓ పాప కిడ్నాప్ కేసులు లష్కర్లో కలకలం రేపాయి. చిన్నారుల కిడ్నాప్ కేసులను ఛాలెంజ్గా తీసుకున్న ఉత్
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా స్కామర్లు అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు.
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�