ఢిల్లీలోని ఉత్తమ్నగర్ ఏరియాలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన నిక్కీ యాదవ్.. హత్యకు కొన్ని గంటల ముందు తన ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Crime News | అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. సిగరెట్ వెలిగించుకునేందుకు లైటర్ ఇవ్వలేదని ఓ దుండగుడు రెస్టారెంట్లో పనిచేసే మహిళను కాల్చిచంపాడు.
Crime News | గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ జిల్లాలో దారుణం జరిగింది. దగ్గు తగ్గడంలేదని ఓ రెండు నెలల చిన్నారి ఒంటిపై కాల్చిన ఇనుప రాడ్తో వాతలు పెట్టారు. దాంతో బాలిక పరిస్థితి మరింత క్షీణించి ఆస్పత్రి పాలైంద�
ఢిల్లీలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన నలుగురు రూ.34 లక్షలు దోచుకున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ ఢిల్లీ సబ్జీ మండి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
Rapper AKA | దక్షిణాఫ్రికాలో ప్రముఖ ర్యాపర్ కిర్నాన్ ఫోర్బ్స్ (35) దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. డర్బన్లోని ప్రముఖ రెస్టారెంట్ ఆవరణలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చ
Crime News | జహీరాబాద్ పట్టణ శివారులోని అల్గోల్ ఫారెస్ట్లో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. అడ్డా కూలీ అయిన రుక్కమ్మ అనే మహిళను తోటి అడ్డా కూలీయే హత్యచేశాడని తేల్చారు.
Man Shot At By Cops | రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు
Crime news | పదకొండేండ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో అతడు మరో ఇద్దిరితో కలిసి జైలుకు వెళ్లాడు. విచారణ జరిపిన కింది కోర్టు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించింద
బెంగళూరులో విషాదం చోటు చేసుకున్నది. సిమెంట్ మిక్సర్ లారీ ఒకటి కారుపై బోల్తా పడిన ఘటనలో తల్లీకూతురు మృతిచెందారు. పరారీలో ఉనన లారీ యజమాని కోసం పోలీసులు వెదుకుతున్నారు.
Crime news | ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్లోని గాంధీచౌక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బ్రజరాజునగర్లో ఓ కార్యక�
ATMs Looted | రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణంలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని రెండు ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం మెషిన్లను ఎత్తుకెళ్లి భారీగా నగదు లూటీ చేశారు.
పుణెలో విషాదం చోటుచేసుకున్నది. భీమా నది ఒడ్డున నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమీపంలో మరో ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
థాయిలాండ్లో వ్యాను బోల్తాపడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా లూనార్ ఇయర్ సెలవులకు బ్యాంకాక్ వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.