కోచింగ్కు వెళ్లిన ఓ మహిళను చంపి, ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పాతి పెట్టిన ఘటన జమ్ము కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
Crime news | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లా రతవాలీ గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Viral video | ఆమె కళ్ల ముందే ఆమె నానమ్మ మెడలోని గొలుసు చోరీకి యత్నించిన దొంగోడి ఆటకట్టించింది ఓ పదేండ్ల బాలిక. దొంగోడిని ఊపిరి తీసుకోనీయకుండా దాడి చేసింది ఆ చిన్నారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడి
Church Shooting | జర్మనీలోని హాంబర్గ్ సిటీలోగల చర్చిలో ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
Crime news | కొన్ని కేసుల్లో అక్కడి పోలీసులు బాధితులను బెదిరిస్తూ నిందితులకే కొమ్ముకాస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం ల�
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఏడేండ్ల బాలుడి చెంపలపై అతడి మేనబావ సిగరెట్తో కాల్చాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్లో టీచర్ గమనించి ఆరా తీయడంతో అసలు
Hyderabad | మియాపూర్, ఫిబ్రవరి 26: కూలీనాలీ చేసి కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు ఆశపడితే... ఆ తనయుడు మాత్రం వారినే నిండా ముంచేందుకు ప్రయత్నించాడు. తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు ఓ మహి�
Crime news | భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. అతనితో వేగడం కష్టమని నిర్ణయించుకుంది. భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయం చూసి తలపై బండరాయితో మోది హత్య చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం
Hyderabad | హైదరాబాద్ కుషాయిగూడలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. చోరీ కోసం వచ్చిన దొంగను అడ్డుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో అతను చనిపోయినట్లు వాచ్మెన్ రంగయ్య తెలిపాడు.
Fake Notes | నకిలీ కరెన్సీ చెలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్బాగ్లోని సీసీఎ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలోని నంగ్లోయ్ ఏరియాకు చెందిన విశాల్ మాలిక్ అనే యువకుడు ఇవాళ ఉదయం జిమ్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దారివెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి బైక్ తగిలింది. దాంతో స్థానికంగా ఉన్న ఓ పది మంది