Mancherial | పెళ్లయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్న యువకుడిని ఓ కుటుంబం నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసింది. బైక్పై వెళ్తున్న అతన్ని అడ్డగించిన వివాహిత కుటుంబీకులు కత్తితో గొంతుకోశారు. తమ కోపం చల్లా�
దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస
Man attacks on Girl | తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ యువకుడు ఓ యువతిపై కారం చల్లి, ఆపై కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ లోని బోరబండ బంజారా నగర్ లో సోమవారం సాయంత్రం జరిగింది.
Crime news | అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. తనకు రెడ్ వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్ను గట్టిగా పట్టుకుని ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాడు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యాయవాది వేషధారణలో వచ్చిన దుండగుడు కోర్టుకు వచ్చిన ఓ మహిళే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. మహిళపై ఏకంగా నాలుగు రౌండ్ల కాల్పుల�
Crime news | బీహార్లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్పై దాడికి పాల్పడింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని వెంబడించి రాళ్లు, మట్టిపెడ్డలతో కొట్టింది. ఆమెను �
ఔటర్రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో నేరస్తుడిని ఆరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం..
Crime news | అతను ఒక ఉన్నత విద్యావంతుడు. ఎంబీఏ చదివాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ఆర్ ఫ్రొఫెషనల్గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టాడు. కానీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో
Crime news | గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు ప�
Crime news | మహారాష్ట్రలోని పుణె నగరంలో దారుణం జరిగింది. అనారోగ్యం పాలైన కొడుకు వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో భరించలేకపోయిన ఓ తండ్రి అతని గొంతు పిసికి చంపేశాడు. గురవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Students Drown | సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో చోటు చేసుకున్నది. శుక్రవారం సెలవుదినం కావడంతో విద్యార్థులు రామయ్య కాలనీలోని �
ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ,ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Chicken Curry | చికెన్ కర్రీ (Chicken Curry) విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇంట్లో వండిన చికెన్ కర్రీ మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు గొడవకు దిగాడు.
ప్రజలను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు(cyber fraud) రోజుకో రూపంలో అమాయకుల ఖాతాల్లో సొమ్ము ఖాళీ చేస్తున్నారు. ప్రజలను మోసగించి భారీ మొత్తంలో దండుకునేందుకు సైబర్ నేరగాళ్లు డీ-మార్ట్, బిగ్ బాస్కెట్, �