Murder | మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేని భార్య భర్తను హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా(Jogulamba District) ఇటిక్యాల మండలంలో చోటు చేసుకున్నది.
Crime news | కొందరు సున్నిత మనస్కులు చాలా చిన్న కారణాలకే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా కేంద్రంలో జరిగింది. భర్త బ్యూటీపార్లర్�
Crime news | అందమైన అమ్మాయితో ఏకాంతంగా గడపాలని ఆశపడిన ఓ వృద్ధుడు మోసపోయాడు. చీటర్ల బుట్టలో పడి రూ.4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. చీటర్లు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఆ తర్వాత ల�
Crime news | కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో తన గమ్య స్థానానికి చేరేందుకు బైక్ బుక్ చేసుకున్న మహిళను ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. దాంతో ఆమె రన్నింగ�
Mancherial | పెళ్లయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్న యువకుడిని ఓ కుటుంబం నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసింది. బైక్పై వెళ్తున్న అతన్ని అడ్డగించిన వివాహిత కుటుంబీకులు కత్తితో గొంతుకోశారు. తమ కోపం చల్లా�
దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస
Man attacks on Girl | తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ యువకుడు ఓ యువతిపై కారం చల్లి, ఆపై కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ లోని బోరబండ బంజారా నగర్ లో సోమవారం సాయంత్రం జరిగింది.
Crime news | అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్కు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. తనకు రెడ్ వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్ను గట్టిగా పట్టుకుని ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాడు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యాయవాది వేషధారణలో వచ్చిన దుండగుడు కోర్టుకు వచ్చిన ఓ మహిళే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. మహిళపై ఏకంగా నాలుగు రౌండ్ల కాల్పుల�
Crime news | బీహార్లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్పై దాడికి పాల్పడింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని వెంబడించి రాళ్లు, మట్టిపెడ్డలతో కొట్టింది. ఆమెను �
ఔటర్రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో నేరస్తుడిని ఆరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం..
Crime news | అతను ఒక ఉన్నత విద్యావంతుడు. ఎంబీఏ చదివాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ఆర్ ఫ్రొఫెషనల్గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టాడు. కానీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో
Crime news | గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు ప�
Crime news | మహారాష్ట్రలోని పుణె నగరంలో దారుణం జరిగింది. అనారోగ్యం పాలైన కొడుకు వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో భరించలేకపోయిన ఓ తండ్రి అతని గొంతు పిసికి చంపేశాడు. గురవారం రాత్రి ఈ ఘటన జరిగింది.