మ్యాచ్కు ముందు రోజు అండర్-19 జట్టును కలిసి విలువైన సూచనలిచ్చిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj chopra ) .. అమ్మాయిలు వరల్డ్కప్ ( Women's world cup ) చేజిక్కించుకున్నాక మైదానంలో వారికి సెల్యూట్ చేశాడు.
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మ
IND vs NZ | తొలి టీ20లో దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్ రెండో టీ20లో చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక అందరూ కలిసి సెంచరీ కూడా చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పర
IND vs NZ | తొలి టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా ఎలాగైనా గెలవాలని కసిగా ఆడుతోంది. పకడ్బందీ బౌలింగ్తో కివీస్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తోంది. దీంతో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడంలో న్యూజిలాండ్ తడబడుతోంద
IND vs NZ | న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది
క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పోటీ పడాలని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
Shubman Gill | టెస్టు క్రికెట్లో ఓపెనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ ఏడాది కాలంగా వన్డేల్లోనూ అదరగొడుతున్నాడు. 2019లో న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా జరిగిన పోరులో అరంగేట్రం చేసిన గిల్.. ఈ ఏడ�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పేలవ ఆటతీరు కొనసాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న హైదరాబాద్.. మంగళవారం మహారాష్ట్రతో ఆర�
యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియాకు.. శ్రీలంక చేతిలో పరాజయం ఎదురైంది. అనుభవలేమితో ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన భారత్.. ఆనక బ్యాటింగ్లో పోరాడినా.. గెలుపు గీత దాటలేకపోయింది. టాపార్డర్ వైఫల్య
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఓ వైపు పేద విద్యార్థులకు నాణమైన విద్యను అందిస్తు న్న ప్రభుత్వం, మరోవైపు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నది.