Uppal Stadium | ఈ నెల 25వ తేదీన టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు
గత నాలుగైదు టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణమేంటని ఎవరిని అడిగినా వినిపించే సమాధానం ఒక్కటే. బౌలింగ్ వైఫల్యం వల్లే భారత్ ఓడిందనేది బహిరంగ రహస్యమే. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో
IND vs AUS | ఆసియాకప్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమిండియా.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్నకు ముందు మరో కీలక సిరీస్కు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి �
Impact Player | క్రికెట్లో మజాను పెంచేందుకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు, అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఆటను మరింత రసవత్తరంగా, ఉత్సాహాన్ని పెంచేందుకు
ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలతో యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తున్నక్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (సీఏటీ) తాజాగా పాఠశాల పిల్లల కోసం ప్రత్యేక క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసింది
IND vs PAK Live Updates | భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాల
IND vs PAK | దాయాదుల సమరంలో టీమిండియా విజయ బావుటా ఎగురవేసింది. ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 2 బంత�
CWG | కామన్వెల్త్ మహిళా క్రికెట్లో టీమ్ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. బార్బడోస్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించింది.
పాట్నా: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. భారీ షాట్లు కొడుతూ ఇంట్లో వాళ్లను అలరించేశాడు. ప్లాస్టిక్ చైర్ను వికెట్గా పెట్టేసి.. ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, వంటగా
పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ విమర్శల జడివానను ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అండగా నిలిచాడు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసింది తక్కువేమీ కాదని.. అంతర్జా�
భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో.. భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. �
మామూలుగా ఎవరైనా తాము ఎంచుకున్న క్రీడలో మెరుగైన ప్రతిభ చాటేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతారు. తమ ప్రయాణంలో అవరోధాలు ఎదురైనా వెరువకుండా ముందుకు సాగుతారు. కోటేశ్వర్ నాయక్ విషయానికొస�
కొలంబో: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో శ్రీలంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో గెలుపొందిన లంక.. మ�