IND vs PAK | దాయాదుల సమరంలో టీమిండియా విజయ బావుటా ఎగురవేసింది. ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 2 బంత�
CWG | కామన్వెల్త్ మహిళా క్రికెట్లో టీమ్ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. బార్బడోస్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించింది.
పాట్నా: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. భారీ షాట్లు కొడుతూ ఇంట్లో వాళ్లను అలరించేశాడు. ప్లాస్టిక్ చైర్ను వికెట్గా పెట్టేసి.. ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, వంటగా
పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ విమర్శల జడివానను ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అండగా నిలిచాడు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసింది తక్కువేమీ కాదని.. అంతర్జా�
భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో.. భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. �
మామూలుగా ఎవరైనా తాము ఎంచుకున్న క్రీడలో మెరుగైన ప్రతిభ చాటేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతారు. తమ ప్రయాణంలో అవరోధాలు ఎదురైనా వెరువకుండా ముందుకు సాగుతారు. కోటేశ్వర్ నాయక్ విషయానికొస�
కొలంబో: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో శ్రీలంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో గెలుపొందిన లంక.. మ�
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్ కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా క్రికటెర్ల బాగోగులు చూసుకునే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (FICA)కు ఆమె అధ్యక్షురాలిగా నియమితురాలైంది. �
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ. 48,390 కోట్లు వెనకేసుకున్న బీసీసీఐ.. స్వదేశంలో మ్యాచులు నిర్వహిస్తున్న తీరుప�
IPL ప్రసారహక్కుల ద్వారా దండిగా ఆర్జిస్తున్న BCCI.. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. మరి దాని ప్రసార హక్కుల కోసం పోటీ మామూలుగా ఉంటుందా? ముంబై వేదికగా దీని కోసం బీసీసీఐ నిర్వహించిన ఈ-వేలంలో ఇదే విషయం స్పష్టమైంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియ�
భారత దేశవాళీ టోర్నమెంటు రంజీ ట్రోపీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి మనోజ్ తివారీ బ్యాటుతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున ఆడిన అతను.. జార్ఖండ్తో జరిగిన