ప్రతి క్రికెట్ కెరీర్లోనూ ఒక ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఎంత మంచి ఆటగాడైనా తక్కువ స్కోర్లకే అవుటైపోతూ ఉంటారు. ఏదీ కలిసిరాదు. ఫామ్ పూర్తిగా కోల్పోతారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి అనుభవమే ప్రస్తుతం రాజస్థ�
భారత క్రికెట్లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్లలో మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఒకడు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత తన ప్యాషన్తో భారత క్రికెట్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. అలాంటి
బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మ�
MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ�
MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో అత్యధిక సీజన్లలో గెలిచ
GT vs CSK | ఐపీఎల్లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ ముగిసింది. ఇప్పటికే వరుస పరాజయాలతో వెనుకంజలో ఉన్న సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు
GT vs CSK | ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాసేపట్లో తలపబడనున్నాయి. పుణె వేదికగా జరుగనున్న మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం �
న్యూఢిల్లీ: వీధిబాలల క్రికెట్ ప్రపంచకప్ (ఎస్సీసీడబ్ల్యూసీ) 2023లో భారత్లో జరుగనుంది. ప్రపంచబ్యాంక్, ఐసీసీ, బ్రిటీశ్ హై కమిషన్తో కలిసి స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్, సేవ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఈ టో
MI vs PBKS | ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ము
హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్కు చెందిన కె.రఘు క్రికెట్ కోచ్. ప్రస్తుతం డీఆర్ఎస్, సెయింట్ మైఖిల్స్ పాఠశాలలో క్రికెట్ కోచ్గా పని చేస్తున్నాడు. బామ్మ మాటతో స్ఫూర్తి పొందిన అతను దశాబ్ద కాలం కిందట క్రీడ
క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీని�