ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ఆదివారం లార్డ్స్ వేదికగా ముగిసిన ఇ�
ప్రపంచ క్రికెట్ గురించి మాట్లాడేప్పుడు మర్చిపోలేని పేర్లలో వసీం అక్రమ్ ఒకటి. అలాగే శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరు కూడా వదలకూడదు. 1997లో శ్రీలంక తరఫున అరంగేట్రం చేసి ఈ మాజీ కెప్టెన్.. ఒక ఇంటర్వ్యూలో మాట�
కొత్త సారధి.. కొత్త కోచ్.. కొత్త ఉత్సాహంతో లార్డ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు.. న్యూజిల్యాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంగ్లిష్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లో ఆ దేశ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఆదాయాల్లేక ఆగమైపోతున్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆసియా కప్ ను తామే నిర్వహిస్తామని, ఎంతకష్టమైన�
శ్రీలంకలో పర్యటనకు సిద్ధమైన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్గా ఇటీవల పగ్గాలు అందుకున్న ఆండ్రూ మెక్డొనాల్డ్కు కరోనా సోకింది. శ్రీలంక వెళ్లే జట్టు సభ్యులందరికీ చేసి�
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం కాచిగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం అడిషి�
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టెస్టు సారధి జో రూట్.. తన పదవిని వదులుకున్నాడు. కొత్త సారధిగా బ�
బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ సీజన్ కాసుల వర్షం కురిపిస్తున్నది. టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ బెట్టింగ్లో బుకీలదే కీలకపాత్ర. య�
ప్రతి క్రికెట్ కెరీర్లోనూ ఒక ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఎంత మంచి ఆటగాడైనా తక్కువ స్కోర్లకే అవుటైపోతూ ఉంటారు. ఏదీ కలిసిరాదు. ఫామ్ పూర్తిగా కోల్పోతారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి అనుభవమే ప్రస్తుతం రాజస్థ�
భారత క్రికెట్లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్లలో మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఒకడు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత తన ప్యాషన్తో భారత క్రికెట్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. అలాంటి
బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మ�
MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ�
MI vs CSK | ఐపీఎల్ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో అత్యధిక సీజన్లలో గెలిచ
GT vs CSK | ఐపీఎల్లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ ముగిసింది. ఇప్పటికే వరుస పరాజయాలతో వెనుకంజలో ఉన్న సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు